అయోధ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ముందడుగు – వివాదాస్పద భూభాగం చుట్టూ వున్న 67 ఎకరాల భూమిని దాని సొంతదారులకు అప్పగించేందుకు అనుమతి కోరుతూ….
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అతి పెద్ద ముందడుగు పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీం...







