News

News

అయోధ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ముందడుగు – వివాదాస్పద భూభాగం చుట్టూ వున్న 67 ఎకరాల భూమిని దాని సొంతదారులకు అప్పగించేందుకు అనుమతి కోరుతూ….

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అతి పెద్ద ముందడుగు పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీం...
News

జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ కన్నుమూత.. వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు..!

జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్.. వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది భారత్. 88 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా అల్జీమర్స్ తో...
News

నిన్న శ‌బ‌రిమ‌ల‌..! నేడు సంస్కృత భాష‌..!! కుహనా లౌకిక‌వాదుల కుట్ర‌లు

ఈ దేశంలో హిందువుగా పుట్ట‌డ‌మే పాపమా..? సంస్కృతంలో ప్రార్ధన చేస్తే మ‌తోన్మాదమా..? ఎక్క‌డికి వెళ్తున్నాం మ‌నం..?  సంస్కృతం ఈ దేశ జీవ‌నాడి. సంస్కృతంలో ప్రార్ధ‌న‌ల‌ను సైతం వివాదాస్ప‌దం చేసిన కుహానా లౌకిక‌వాదులు. మొన్న శ‌బ‌రిమ‌ల.. నిన్న ఆయోధ్య‌.. నేడు సంస్కృత భాష‌....
News

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూ భయ్యా

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేసారు. అనంతరం 1960 వ దశకంలో...
News

ప్రపంచ శాంతి భారత్ వల్లనే సాధ్యం – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గణతంత్ర దినోత్సవ సందేశం

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ కాన్పూర్ లోని నారాయణ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయపతాకం స్పూర్తి, ప్రేరణలకు...
News

స్వయంసేవక్.. భారతరత్న.. శ్రీ నానాజీ దేశముఖ్

సరస్వతి శిశుమందిరాల వ్యవస్థాపకులు, గ్రామీణాభివృద్ధి సాధకులు శ్రీ నానాజీ దేశముఖ్ కి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా జీవితం ప్రారంభించిన నానాజీ సంఘ స్పూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా...
News

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ డా|| శ్రీరామశాయి గారి ఆకస్మిక మృతి.

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత  ప్రచార ప్రముఖ్, హిందూ నగారా మాస పత్రిక ఎడిటర్ డా||శ్రీరామశాయి గారు ఈ రోజు సాయంత్రం 7 గంటలా 20 నిముషాలకు గుండె పోటుతో మృతి చెందారు. ఢిల్లీ యూనివర్సిటీలో M.Tech పట్టభద్రులైన తర్వాత రాజకీయాల మీద...
News

విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభం.

26/1/2019, శనివారం విజయవాడ కేదారేశ్వర పేటలోని కృష్ణరాజ అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులో “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభమయింది. శ్రీ శ్రీరామశాయి గారి స్వగృహంలో ప్రారంభించబడిన ఈ గ్రంథాలయ ప్రారంభంలో ఏకలవ్య ఫౌండేషన్...
1 2,869 2,870 2,871 2,872 2,873 2,888
Page 2871 of 2888