ప్రభుత పట్టెను హారతి – జనత తెలిపెను సమ్మతి – పులకించెను భారతి.
పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సర్కార్ పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు...






