ప్రసాదంలో విషం కలిపిన నిందితులు అరెస్ట్.
కర్ణాటక రాష్ట్రంలో ప్రసాదం తిని 11 మంది చనిపోయిన తెలిసిందే. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 72 మంది ప్రసాదం తిని ఆసుపత్రిలో చేరారు. 12 మంది పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని...







