మార్కాపురం జిల్లా త్రిపురాంతకం ఆలయాల అభివృద్ధికి దేవాదాయశాఖా రూ.3.70 కోట్లు మంజూరు చేసింది. కాగా... క్షేత్ర ప్రాశస్త్యం, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతుల కల్పనకు...
పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులు అందుకోవడం విశేషంగా నిలిచింది....
భారత దేశ ఉత్థానంలోనే మన సార్థకత దాగి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ప్రొఫెసర్ యశ్వంత రావు కేల్కర్ శతజయంతిని పురస్కరించుకొని,...
చుట్టూ చిమ్మచీకటి.. నలువైపులా పొంచి ఉన్న ఆపద.. కళ్లముందు కన్పిస్తున్న లక్ష్యం.. సరిగ్గా ఏడాది క్రితం మన వాయుసేన ముందున్న పరిస్థితి ఇది. అలాంటి విపత్కర క్షణాల్లో...