News

News

భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణ

నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో... రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో... చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో... మన ఇండియన్ ఆర్మీ కూడా రా చూసుకుందాం... నువ్వో...
News

మార్ఫింగ్‌ వీడియో షేర్‌ చేసినందుకు దిగ్విజయ్‌ సింగ్ పై కేసు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మార్ఫింగ్ వీడియోను దిగ్విజయ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడమే కేసు నమోదుకు గల ప్రధాన కారణం. ఆ వీడియోలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా...
News

పాకిస్తాన్లో ఇద్దరు విధులలో వున్న ఇండియన్ హైకమిషన్ సిబ్బంది మాయం

పాకిస్తాన్లోని ఇద్దరు విధులలో వున్న భారత హైకమిషన్ సిబ్బంది గత 5 గంటలుగా తప్పిపోయినట్లు సమాచారం. పాకిస్తాన్‌లో తప్పిపోయిన సిబ్బంది గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వబడింది. ఈ విషయంపై భారత అధికారులు పాకిస్తాన్ అధికారులతో మాట్లాడుతున్నారు. పాకిస్థాన్‌లో భారత...
News

పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత సైనికుడు వీరమరణం

పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్‌పూర్‌-కెర్నీ సెక్టార్‌లో...
Newsvideos

‘తెలుగు పద్యం పాడుకుందాం’ ప్రత్యక్షప్రసారం

కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్తున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు భాషా పండితులు దిశా నిర్దేశం ప్రత్యక్షప్రసారం. యూ ట్యూబ్ : https://www.youtube.com/watch?v=AwdPb_sJD-E&feature=youtu.be ఫేస్బుక్ లైవ్ : https://www.facebook.com/vskandhra మరిన్ని...
News

వెన్న మనసులున్న చిన్నవారు

రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికుల సహాయార్థం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సేవా భారతి లు నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒకరోజు ఐదు మంది పదవ...
News

భారత భూభాగాలతో కూడిన మ్యాప్ రూపకల్పనకు రాజ్యాంగ సవరణను ఆమోదించిన నేపాల్ పార్లమెంట్

నేపాల్ యొక్క కొత్త పటంలో భారత భూభాగంలోని కాలాపానీ, లిపులేఖ్ మరియు లింపియాధూరాలను చేర్చడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్ ప్రతినిధుల సభ (దిగువ సభ) శనివారం ఆమోదించింది. ఈ క్రమంలో జరిగిన ఒక  పెద్ద పరిణామంలో, నేపాల్ యొక్క...
1 2,837 2,838 2,839 2,840 2,841 3,051
Page 2839 of 3051