దేశంలోనే అతిపెద్ద వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత పెద్దదైన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన కారణంగా అరుణాచల్ప్రదేశ్తో పాటు చైనా సరిహద్దు వెంబడివున్న ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి. ఈ వంతెనకు 1977లో...







