News

Newsvideos

14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు ‘తెలుగు పద్యం పాడుకుందాం’ మీ vsk లో ప్రత్యక్షప్రసారం

కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్త్హున్న 'తెలుగు పద్యం పాడుకుందాం' కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషా పండితులు విద్యార్థినీ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమం 14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు సంస్కార భారతి,...
News

అతివ నాయకత్వంలో అంతరిక్షానికి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఐదు దశాబ్దాల అనంతరం మరోసారి చంద్రయానాన్ని తలపెట్టింది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఓ మహిళ నాయకత్వం వహించనుండటం విశేషం. 1992లో నాసాలో చేరిన కేథీ ల్యూడర్స్‌ మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి...
News

పరిశోధనా పత్రాలు దొంగిలించిన నేరంపై అమెరికాలో చైనా అధికారి అరెస్టు

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధన పత్రాలను దొంగిలించడానికి ప్రయత్నించడం మరియు వీసా నిబంధనల అతిక్రమణ నేరంపై యుఎస్ కస్టమ్ అధికారులు చైనా సైనిక అధికారి ఒకరిని అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ప్రభుత్వ నిధులతో జరిగిన పరిశోధన వివరాలతో ఆదివారం యుఎస్...
News

అస్సాంలో హిందూ యువకుడ్ని హత్య చేసిన ముస్లిములు

అస్సాంలో రోజురోజుకూ హిందువులపై ముస్లింల దాడులు పెరుగుతున్నాయి. నిన్న 12/6/2020, శుక్రవారం పట్టపగలు గౌహతిలోని ఒక షాపులో పనిచేస్తున్న రితుపర్ణ పెగు అనే హిందూ గిరిజన యువకుడిని హుస్సేన్ అలీ, అర్మాన్ అలీ అనే ఇద్దరు ముస్లిం యువకులు హత్య చేశారు....
News

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి – సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే

భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నవరణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి కమాండర్లు జరుపుతున్న చర్చల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. దీని ఫలితంగా గత కొన్ని రోజుల్లో రెండు వైపుల భారీ స్థాయిలో బలగాల ఉపసంహరణ...
News

పాక్ కవ్వింపులకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం – మరోచోట ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా నిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దళాల కదలికల్ని గమనించిన ముష్కరులు...
News

భారతీయులపై కాల్పులు జరిపిన నేపాల్‌ పోలీసులు

భారత్‌కు చెందిన పౌరులపై నేపాల్‌ బోర్డర్‌ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్‌ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్‌ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం...
News

చైనాలో తిరగబెడుతున్న కరోనా

కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిందని చెబుతున్న చైనాలో కొవిడ్‌-19కేసులు తిరిగి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన వుహాన్ నగరంలో భారీగా చేపట్టిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. తాజాగా చైనా రాజధాని...
1 2,838 2,839 2,840 2,841 2,842 3,051
Page 2840 of 3051