News

News

జై భవాని… వీర శివాజీ…

ఫిబ్రవరి18, ఉదయం 11 గంటలు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తెనాలి ..ఒక 13 ఏళ్ల బుడ్డోడు స్టేషన్ లోకి వచ్చాడు అక్కడున్న అధికారి వీడ్ని పట్టించుకోకుండా ఆయన పనిలో ఆయన మునిగిపోయాడు.. సార్..నాకు పర్మిషన్ & సెక్యూరిటీ కావాలి అడిగాడు...
News

సంత్ రవిదాసు జయంతి సందర్భంగా చర్మకారులకు సన్మానం

19/2/2019 మంగళవారం సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ ప్రాంగణంలో సంత్ రవిదాసు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విశ్రాంత తపాలా సూపరింటెండెంట్ శ్రీ శివ ప్రసాద్ మాట్లాడుతూ చర్మకార కుటుంబంలో జన్మించిన...
News

మేరా భారత్ మహాన్… పుల్వామా అమర వీరుల కుటుంబాలకు ఓ యాచకురాలు ఆరున్నర లక్షల సాయం

ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడంత నీడ కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బ్రతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్. పొట్టనింపుకోవడం కోసం గుడిమెట్ల మీద, ఫుట్ పాత్ ల దగ్గర బిక్షగాళ్లంతా జీవనం సాగిస్తుంటారు. బిచ్చం...
News

వరవరరావు, మావోయిస్టు నేత గణపతిపై 1837 పేజీల ఛార్జిషీట్

పుణే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన కేసులో పుణే పోలీసులు ఛార్జిషీట్ ను రూపొందించారు. విప్లవ రచయిత వరవరరావు, మావోయిస్టు నేత గణపతి సహా మరో ముగ్గురిపై 1837 పేజీల ఛార్జిషీట్ నమోదు చేశారు. సుధా భరద్వాజ్,...
News

ఇమ్రాన్‌ఖాన్ సర్! మా మొద్దు ఇండియన్స్‌కు చెప్పండి: మూడు పెళ్లిళ్లపై రామ్ గోపాల్ వర్మ

ముంబై: జమ్ము కాశ్మీర్ పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన విమర్శలు గుప్పించారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లు చేశారు. చర్చలతో సమస్యలు...
NewsPublications

భారత మీడియా పాక్ చేతిలో పావుగా మారిందా? ఇవిగో ఋజువులు.

భారత మీడియా పాక్ చేతిలో పావుగా మారిందా? అందుకే హైందవేతరులు, దళితులపై జరిగే దాడులను గోరంతలు కొండంతలుగా చూపిస్తోందా? సైనికులు, హిందువుల ప్రాణాలు పోతున్నా లైట్ తీసుకుంటోందా? ఇప్పుడు  తాజాగా వెల్లడైన 2016 పాకిస్థాన్ సెనేట్ మీటింగ్ యొక్క వివరాలను పరిశీలిస్తే...
News

బాపట్లలో 93వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు.

ఈ ఏడాది మార్చి నెల 21,22,23 తేదీలు అనగా గురు, శుక్ర, శని వారాలలో గుంటూరు జిల్లా బాపట్ల పట్టణములోని టి.టి.డి కళ్యాణ మండపము ప్రక్కనున్న మైదానములో చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమము వారి అధ్వర్యంలో 93వ శ్రీ సనాతన...
News

అయోధ్య కేసు విచారణ ఈ నెల 26న

న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసు విచారణ ఈ నెల 26వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనిపై విచారణ చేపట్టడానికి ఏర్పాటైన అయిదు మంది న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎస్ ఎ బొబ్డె సెలవుల్లో ఉన్న...
1 2,832 2,833 2,834 2,835 2,836 2,856
Page 2834 of 2856