News

News

కన్నుల పండువగా బాల మేళా – 2019.

విజ్ఞాన ప్రదర్శన: 17/2/2019 ఆదివారం విజయవాడ మోఘల్రాజపురంలోని సిద్దార్థ అకాడమి ఆడిటోరియంలో “సేవా భారతి” అధ్వర్యంలో జరిగిన “ బాల మేళా – 2019” సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. సేవా భారతి నిర్వహించు అభ్యాసికలలో శిక్షణ పొందే చిన్నారులు...
News

వేర్పాటువాదులకు భద్రత తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం: పుల్వామా దాడి పక్కా ప్లాన్‌తోనే

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో పుల్వామా దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ సింగ్.. వేర్పాటువాదులకు భద్రతను ఉపసంహరిస్తూ ఆదివారం (ఫిబ్రవరి 17) నిర్ణయం తీసుకున్నారు. జమ్ము కాశ్మీర్ గవర్నర్, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా ఐదుగురు వేర్పాటువాదులకు భద్రతను...
News

తల్లడిల్లిన తెలుగు నేల – ఉగ్ర దాడిపై రాష్ట్రమంతటా వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలు.

పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల దహనం చేశారు. ప్రజలు అమర జవాన్లకు నివాళిగా  మౌనం...
News

ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి – జవాన్లపై ఉగ్రవాద దాడి ఘటనపై ఆరెస్సెస్ సర్ కార్యవాహ ప్రకటన

జమ్ము కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఉగ్రవాదుల భయాన్ని ఈ సంఘటన చూపుతోంది. ఈ దాడికి పాల్పడినవారిపై...
News

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి..43 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల వీర మరణం.

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 43 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతిచెందారు. అవంతీపురా సెక్టార్ సమీపంలోని గోరీపురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి దాడికి పాల్పడ్డారు. 70 వాహనాలతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్...
News

రామ మందిరాన్ని మక్కా మదీనాలో నిర్మించలేం కదా.. రామ్ దేవ్ బాబా సరైన సమాధానం..!

అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారా అని ప్రతి హిందువు ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకప్పుడు పాలకులు.. ఆ తర్వాత నాయకులు రామ మందిరాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు జరిగాయి....
News

వీర సావార్కర్ ను పిరికిపంద అన్న రాహుల్.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..!

వీర సావార్కర్.. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసాడు. ఈ భారతమాతకు స్వేచ్ఛను అందించాలని తన చివరిశ్వాస వరకూ పోరాడిన యుగపురుషుడు సావార్కర్. అటువంటి మహానుభావుడిని ఓ పిరికిపందగా వర్ణించాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ఇటీవల న్యూఢిల్లీలో...
1 2,834 2,835 2,836 2,837 2,838 2,856
Page 2836 of 2856