కాశ్మీర్ కల్లోలానికి కారకులెవ్వరు?
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో తాజాగా ఉగ్రవాదులు పాశవిక దాడితో 40 మంది సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను బలిగొన్న నేపథ్యంలో ఆ ఘాతుకాన్ని నిరసిస్తూ “భారతీయ విద్యా భవన్, మచిలీపట్నం” “ కాశ్మీర్ సమస్య – గతం, వర్తమానం” అనే అంశం మీద...







