News

News

పాకిస్తానీ చెర నుండి భారత మహిళను కాపాడిన రియల్ హీరో

బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీడియోల్.. ఆపదలో ఉన్న ఓ మహిళను రక్షించి రియల్ హీరో అయ్యాడు. వివరాళ్లోకెళితే వీణా బేడి(45) అనే మహిళను ఓ నయవంచక ఏజెంట్ డబ్బుకోసం  హౌస్‌కీపింగ్ జాబ్ పేరిట నెలకు రూ. 30వేలు జీతం ఇప్పిస్తానని...
News

ఐసిస్ లో చేరిన కేరళ యువకుడు అమెరికా డ్రోన్ దాడిలో మృతి.

మాయలో పడ్డాడు - పాడెక్కాడు కేరళకు చెందిన కొందరు యువకులు ఐసిస్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. వారిలో ఓ వ్యక్తి అమెరికా చేసిన డ్రోన్ దాడులలో మరణించాడు. కేరళ లోని మలప్పురం జిల్లా ఎడప్పల్ కు చెందిన మొహమ్మద్...
ArticlesNews

పగబట్టిన భారతి బిడ్డ – షహీద్ ఉద్ధం సింగ్

" పగ కూడా మనిషిని బతికిస్తుంది...కొన్ని సార్లు" 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు...
News

మధ్య యుగాల నాటి విష సంస్కృతికి చరమ గీతం

తలాక్... తలాక్... తలాక్... ముస్లిం మహిళలకు శాపం ఈ పదం. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అధ్యయనం చేసి కఠినమైన చట్టం తీసుకొచ్చింది. మధ్య యుగాల...
News

పాకిస్థాన్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులు

సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురునానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని వారు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ నాన్కన...
News

కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం

కర్ణాటకలో అధికార చేపట్టగానే బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖకు ఉత్తర్వులు...
News

పాకిస్థాన్ లో ఇళ్లపై కుప్పకూలిన ఆ దేశ ఆర్మీ విమానం

పాకిస్థాన్ లో ఓ విమానం కుప్పకూలిపోయింది. అది కూడా జనావాసాలపై..! ఈ దుర్ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కూలిన విమానం పాకిస్థాన్ ఆర్మీకి చెందినదిగా తెలుస్తోంది. మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో...
News

టిక్… టిక్… టిక్.. కేంద్రం చర్యలతో కాశ్మీర్లో హై టెన్షన్. ఇప్పటికైనా కాశ్మీర్ కుంపటి ఆరనుందా? కథ కొలిక్కి రానుందా?

జమ్మూ కాశ్మీర్ లో రైల్వే అధికారులకు సూచనలూ జాగ్రత్తలూ చెప్తూ సీనియర్ ఆర్.పి.ఎఫ్ అధికారులు జీవో జారీ చేశారు. కనీసం 4 నెలలకు సరిపోను ఆహారపదార్ధాలు, 7 రోజులకు సరిపోను తాగునీరూ నిల్వ చేసుకోవాలని, అలాగే కుటుంబాలను జమ్మూ కాశ్మీర్ బయటకు...
1 2,818 2,819 2,820 2,821 2,822 2,888
Page 2820 of 2888