News

News

ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్‌ హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. నక్సల్స్‌ నిరోధక చర్యల్లో భాగంగా డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీర్‌జీ) ప్రత్యేక...
News

హర్యానాలో మొట్టమొదటి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

ట్రిపుల్ తలాఖ్‌కు అడ్డుకట్ట వేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడం, దానికి రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడి 24 గంటలు గడవక ముందే ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దీంతో మహిళా పోలీసులు కేసు నమోదు...
News

అయోధ్యపై మధ్యవర్తిత్వం కుదరలేదు. ఈ నెల 6 నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తాం – సుప్రీం కోర్టు

రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసును వివాదాలను పరిష్కరించి, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సయోధ్య కుదరకపోవడంతో, ఈనెల 6నుంచి ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ...
News

బక్రీద్‌ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయం

ఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు . ఎలాంటీ అవంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో పాటు, ముస్లిం...
News

పోలీసులు కాదన్నా అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 23న కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ పట్టణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే,...
ArticlesNews

నమ్మి వస్తే నరకం చూపించారు – పాకిస్థాన్ మొట్టమొదటి కార్మిక మరియు న్యాయశాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ అప్పటి ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు పంపిన రాజీనామా లేఖ

Click here to download/read the article శ్రీ జోగేంద్రనాథ్ మండల్ (1904 - 1968) వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్లో జన్మించారు. వంగ దేశపు మేథావులలో ఒకరు. దళిత నాయకులు. ముస్లిం లీగ్ కు సహకరించి బెంగాల్ విభజనకు, ఆతర్వాత...
News

ఉగ్రవాదులకు మోగిన వార్నింగ్ బెల్ – యుఏపిఏ బిల్ – రాజ్యసభ గ్రీన్ సిగ్నల్

మోడీ సర్కారు మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ సవరణ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో 147 మంది అనుకూలంగా 42 మంది...
News

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్రను చేధించిన భారత భద్రతా దళాలు

తీవ్రవాదులు భారత్ లో మరో కుట్రకు ప్లాన్ వేశారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రపై దాడులు చేసి అంతరాయం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. అయితే టెర్రరిస్టుల ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. తీవ్రవాదులకు పాకిస్థాన్ మిలటరీ...
1 2,816 2,817 2,818 2,819 2,820 2,888
Page 2818 of 2888