News

News

హిందువుల ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళ దాడి – యు.పి లో ఘటన

ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నూర్ జిల్లా విష్ణోయ్ వాలా అనే గ్రామంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పగులగొట్టబడ్డ హనుమంతుని విగ్రహం స్థానంలో మరొక కొత్త విగ్రహం ప్రతిష్టించేందుకు ఊరేగింపుగా వెళ్తున్న భక్తుల బృందంపై ముస్లింలు రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటనలో 7గురు...
News

బీహార్లో ఆర్. ఎస్. ఎస్ సహాయక చర్యలు

పాట్నాలో అకస్మాత్తుగా ఉత్పన్నమైన  వరద పరిస్థితులలో  రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.  ఇప్పటివరకు స్వయంసేవకులు 100 కుటుంబాలని, 60 మంది బాలబాలికలను ఆపద నుండి రక్షించారు.  స్వయంసేవకులు నాలుగు ప్రాంతాలలో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు. అందులో భూతనాథ్...
ArticlesNews

హిందూ దేవాలయాలు విజ్ఞాన భాండాగారాలు

"హిందూ దేవాలయాలు విజ్ఞాన భాండాగారాలు" PPT చూడాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి భారతీయ వైజ్ఞానిక వైభవం మన పురాతన దేవాలయాలలో, పురాతన కట్టడాలలో కనిపిస్తూ ఉంటుంది. విజ్ఞానమంతా పశ్చిమ దేశాలలోనే ఉద్భవించినదని భావించే వారికి కనువిప్పు ఈ చిత్ర మాలిక. "హిందూ...
News

ఢిల్లీలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం – గల్లీ గల్లీ జల్లెడ పడుతున్న భద్రతాదళాలు

దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘావర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ముష్కరులు భారీ ఆయుధాలతో నగరంలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ...
News

కదిలిన ‘వందేభారత్’

మరికొన్నేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా జమ్ము-కశ్మీర్‌ అవతరిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. దిల్లీ-కాట్రాకు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌,...
ArticlesNews

బాపూ మళ్ళీ రావాలి….

మహాత్మాగాంధీని “జాతిపిత” అని పిలవటంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చేమోగానీ, భారతదేశంలో నివసించే సగటు భారత గ్రామీణుడు కావచ్చు లేక నిరాడంబరమైన జీవనశైలి గల ఏ ప్రపంచ పౌరుడైనా సరే వారి యొక్క భారత నాగరికత, అహింస, అంతఃశ్సుద్దికై తపన, స్వచ్ఛత, పరిశుబ్రత, నిరాడంబరత,...
News

సైన్స్ ప్రతిభాన్వేషణ పరీక్ష కౌశల్-2019 కరపత్రాలు ఆవిష్కరణ

 ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి మరియు భారతీయ విజ్ఞాన మండలి (VIBHA) సంయుక్తంగా నిర్వహిస్తున్న పరీక్ష కౌశల్-2019, కరపత్రాలను DRDO చైర్మన్, మరియు విజ్ఞాన భారతి జాతీయ గౌరవ సలహాదారులు శ్రీ...
ArticlesNews

కాశ్మీర్ వేర్పాటువాదులకి పాక్ నిధులు – ఎన్ ఐ ఏ వెల్లడి.

జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి నిధులు వెళుతున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. వేర్పాటు వాదులైన సయ్యద్ షా గిలానీ, షబ్బీర్ షా, యాసిన్ మాలిక్, ఆసియా ఆంద్రబి, మసరత్ అలాంలకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్, పాకిస్తాన్‌లోని...
1 2,790 2,791 2,792 2,793 2,794 2,888
Page 2792 of 2888