సింహాచలం దేవస్థానానికి ఎస్ బీ ఐ విరాళం
కేంద్ర ప్రభుత్వం యొక్క "కార్పొరేట్ సామాజిక బాధ్యత" నినాదాన్నందుకుని పలు కార్పొరేట్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేసేవిగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింహాచలం దేవస్థానం వారికి నూతనంగా...







