News

News

లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, గాంధీకి ప్రధాని ఘన నివాళులు

న్యూఢిల్లీ : పూర్వ ప్రధాని దివంగత లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో... ‘పూర్వ ప్రధాని లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారికి ఆయన జయంతి నాడు...
News

లడక్‌లో అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

లడక్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ భారత త్రివర్ణ పతాకాన్ని లేహ్‌లోని జన్క్సార్‌ లోయలో లడక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌కె మాథుర్‌ శనివారం ఆవిష్కరించారు. జెండా బరువు వెయ్యి కిలోల కంటే ఎక్కువ. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనంల్‌ ఎంఎం నారావణె...
News

వివాదాస్పద పోలీస్‌ అధికారి పరమ్‌బీర్‌ రష్యాకు పరార్‌?

భోపాల్‌: యూపీఏ హయాంలో భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ను చిత్రహింసలకు గురిచేసి, ఆమెతో ‘కాషాయ ఉగ్రవాదం’ గురించి ఒప్పించాలని విఫల ప్రయత్నం చేసిన వివాదాస్పద పోలీస్‌ అధికారి, మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ అదృశ్యమయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర...
News

లడాఖ్‌లో ‘దుమ్ము’ లేపుతున్న యుద్ధ ట్యాంకులు

తూర్పు లడాఖ్‌: మావో చైనా ఆట కట్టించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తూర్పు లడాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద హిందుస్థాన్‌ కొత్త ఆయుధాలను ఎక్కుపెట్టింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ వద్ద తొలిసారి కే9- వజ్రా...
News

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..!

బలూచిస్తాన్‌: పాకిస్తాన్‌ నుండి విముక్తి పొందాలని బలూచిస్తాన్‌ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు. అయితే, అక్కడి ప్రజల వాయిస్‌ను పాకిస్తాన్‌ తొక్కేస్తూ ఉంది. తాజాగా బలూచిస్తాన్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రభుత్వం సీనియర్‌ అధికారులు, వివిధ...
News

బ్రిటన్‌ ప్రయాణికులపై భారత్‌ కొవిడ్‌ ఆంక్షలు!

లండన్‌: భారత ప్రయాణికులపై బ్రిటన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం ఇప్పుడు బ్రిటన్‌ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్ల‌డించాయి. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం...
News

తూర్పు లద్దాక్‌లో పర్యటించిన భారత సైన్యాధిపతి

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణే సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ తెలిపింది. పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించారు....
News

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం

దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర...
1 2,551 2,552 2,553 2,554 2,555 3,038
Page 2553 of 3038