News

లడక్‌లో అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

622views

లడక్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ భారత త్రివర్ణ పతాకాన్ని లేహ్‌లోని జన్క్సార్‌ లోయలో లడక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌కె మాథుర్‌ శనివారం ఆవిష్కరించారు. జెండా బరువు వెయ్యి కిలోల కంటే ఎక్కువ. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనంల్‌ ఎంఎం నారావణె కూడా ఉన్నారు. ఈ పతాకం 37.5 వేల చదరపు అడుగులు కలిగివుంది.

 

Source: VSK BHARAT

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి