News

News

యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్

కట్టడికి యోగీ సర్కార్ చర్యలు ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 105కి చేరింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో యూపీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని...
News

పతనమవుతున్న చైనా మార్కెట్

అంతర్జాతీయ నిపుణుల అంచనా వచ్చే యాభై ఏళ్లలో భారత స్టాక్ మార్కెట్ల పురోగతి న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్ల రానున్న 50 ఏళ్లలో మెరుగైన పురోగతి సాధిస్తాయని ప్రముఖ మదుపరి మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. 10 ఏళ్ల క్రితం చైనా మార్కెట్లలో...
News

మధురైలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

బెంగళూరు: కేరళలో మావోయిజంతోకూడిన సంఘవ్యతిరేక ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బీజీ కృష్ణమూర్తి, సావిత్రిలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన బీజీ కృష్ణమూర్తి కేరళలోని మావోయిస్టుల నాయకుడిగా భావిస్తున్నారు. కేరళ పోలీస్‌కి చెందిన యాంటీ టెర్రర్‌...
News

పాకిస్తాన్‌లోని హిందూ ఆలయాన్ని సంద‌ర్శించిన‌ ప్రధాన న్యాయమూర్తి

వ్యతిరేకించిన ముస్లిం ఛాందసవాదులు ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా...
News

దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ సదస్సుకు చైనా డుమ్మా!

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్‌ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహించనున్న ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సుకు హాజరుకాలేమంటూ చైనా డుమ్మాకొట్టింది. ఈ నెల పదోతేదీ బుధవారం దిల్లీ వేదికగా జరిగే ఈ కీలక సదస్సుకు జాతీయ భద్రతా...
News

చర్చిలో పియానో వాయిస్తూ మహిళలకు ట్రాప్!

నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు పోలీసుల‌కు మొదటి భార్య ఫిర్యాదు నల్గొండ: పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ వేశాడు ఆ చ‌ర్చిలోని క‌ళాకారుడు. ఏపీలోని నల్గొండ చర్చిలో విలియమ్స్ అనే వ్య‌క్తి పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే...
News

సేల్స్‌మెన్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు!

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. బొహ్రి కదల్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఉగ్రవాదులు సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించకముందే చనిపోయినట్టు...
News

నైజీరియాలో కుప్పకూలిన గోల్డ్‌మైన్‌

18 మంది దుర్మరణం భారీ సంఖ్యలో క్షతగాత్రులు నైజీరియా: నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం సంభవించింది. ఆర్టిసానల్‌ గోల్డ్‌ మైన్‌ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌...
1 2,511 2,512 2,513 2,514 2,515 3,038
Page 2513 of 3038