News

News

2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య

ల‌క్నో: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవంలో ఆయన ప్రసంగించారు. రామ మందిర నిర్మాణంతో ఏటా 5 కోట్ల మంది పర్యాటకులు అయోధ్య...
News

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై మమతా అనుచిత వ్యాఖ్యలు

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును ప్రస్తావించకుండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు. అటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని,...
News

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పెట్రోల్‌ ట్యాంకర్‌ - బస్సు ఢీ 10 మంది సజీవ దహనం జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు - ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు...
News

దెబ్బ ప‌డింది!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అక్ర‌మ క్రైస్తవ మిషనరీపై దెబ్బ ప‌డింది. ఇన్నేళ్ళు విదేశీ, స్వ‌దేశీ విరాళాలు స్వీక‌రించి, ఆ నిధులు దుర్వినియోగం చేస్తూ సాగిస్తున్న బండారం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు పొక్కింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్‌పర్సన్ (ఎన్‌సీపీసీఆర్)...
News

భారత్ కరోనా వ్యాక్సిన్‌కు 96 దేశాల ఆమోదం

ప్రయాణ ఆంక్షలు తొలగింపు న్యూఢిల్లీ: భారత్ తయారు చేసిన కరోనా టీకాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎనిమిది వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే అందులో మన...
News

జాతీయ విద్యా విధానం లక్ష్యం.. అత్యుత్తమ పౌరుల తయారు

కరోనా కారణంగా మందగించిన అమలు యూజీసీ చైర్మన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్​లో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెస‌ర్‌ ధీరేంద్రపాల్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా.. ఎన్​ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం...
News

సమాజ సేవకే న్యాయవిద్య

ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ న్యూఢిల్లీ: న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు.. న్యాయవాదులు సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకుగా ఉండేలా శక్తిమంతం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాక్షించారు. న్యాయవాద వృత్తి లాభాలను అర్జించడం కోసం...
News

భారత నౌకాదళాధిపతిగా హరికుమార్

న్యూఢిల్లీ: భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్‌ చీఫ్‌గా...
1 2,510 2,511 2,512 2,513 2,514 3,038
Page 2512 of 3038