భారత వాతావరణ శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలు చేసింది. ఈనెల 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
పెరుగుతున్న కొవిడ్ కేసులు జమ్మూ: జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన...
దేశంలో సురక్షితంగా మైనారిటీలు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా కితాబు న్యూఢిల్లీ: భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. దేశంలో లౌకికవాదం చెక్కుచెదరలేదని కితాబిచ్చారు. భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తరహాలో మైనార్టీలకు...
త్రుటిలో తప్పించుకున్న భారత పారా క్రీడాకారులు కంపాలా: ఉగాండాలో పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడటానికి వెళ్లిన భారత షట్లర్లకు భయానక అనుభవం ఎదురైంది. కంపాలాలో వారు బస చేసిన హోటల్కు సమీపంలోనే మంగళవారం రెండు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో...
అత్యంత ప్రమాదకరమైనవి 18 గుర్తించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బీజింగ్: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ల కలకలం మొదలైంది. ఏకంగా 71 రకాల వైరస్లను గుర్తించారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్ ఉన్నాయి. చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా చైనా,...
అమెరికాను హెచ్చరించిన చైనా దీటుగా బదులిచ్చిన జోబైడెన్ పరస్పర హెచ్చరికలతో సాగిన వర్చువల్ సమావేశం వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ల మధ్య సమావేశం పరస్పర హెచ్చరికలతో సాగింది. ఇరుదేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన...
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఆధునాతన డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదన తుది దశకు చేరాయి. రూ.22 వేల కోట్ల విలువైన 30 మల్టీ మిషన్ డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ సంబంధిత కొనుగోళ్ల మండలి(డీఏసీ) అనుమతించనుంది. డీఏసీ ఆమోదం తర్వాత.. ప్రధాని నేతృత్వంలోని...
కేరళ గవర్నర్ను కలిసిన బీజేపీ నేతలు తిరువనంతపురం: పాలక్కాడ్లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త సంజిత్ (27) హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) దర్యాప్తును కోరుతూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ మంగళవారం కేరళ గవర్నర్...