News

News

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు....
News

పాక్‌ చెరలో 609 మంది భారతీయులు – భారత్‌ కస్టడీలో 345 మంది పాకిస్థానీలు

పాకిస్థాన్‌ జైళ్లలో 51 మంది భారతీయ పౌరులు, 558 మత్స్యకారులు (భారతీయులుగా భావిస్తున్న వ్యక్తులు) బందీలుగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) వెల్లడించింది. తాజాగా భారత్‌- పాకిస్థాన్‌ దేశాలు తమ కస్టడీలో ఉన్న బందీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఎంఈఏ...
News

దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు

దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు....
News

భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు అప్పజెప్పిన నీరవ్‌ సోదరి

విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...
News

సైన్యానికి అందుబాటులోనికి రానున్న షార్ట్ స్పాన్ వంతెనలు.. సరిహద్దుల్లో కీలకం కానున్న కొత్త వ్యవస్థ

దేశీయంగా అభివృద్ధి చేసిన 10 మీటర్ల షార్ట్ స్పాన్ వంతెన వ్యవస్థ.. సైన్యానికి అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థకు చెందిన పరికరాలను ఆర్మీ ఇంజనీర్లకు శుక్రవారం అందించనునట్లు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె తెలిపారు. దీన్ని రూ.492 కోట్ల వ్యయంతో డీఆర్‌డీఓ,...
News

జమ్మూలో ముమ్మరంగా ఉగ్రవాదుల వేట… ఆరు నెలల్లో 60 మందికి పైగా హతం..

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి 6 నెలల్లో మొత్తం 61 మంది తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మిలిటెంట్ల కట్టడి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్తో...
News

చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్

తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్‌ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో...
News

మా ప్రధానివి అసందర్భ ప్రేలాపనలు – లాడెన్ అమరవీరుడన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమరవీరుడంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కీర్తించడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో తేరుకున్న పాకిస్థాన్‌.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నోరుజారి అలా వ్యాఖ్యానించారని పేర్కొంది. బిన్‌ లాడెన్‌ను ఉగ్రవాదిగానే చూస్తున్నామన్న పాకిస్థాన్‌.. మరోసారి...
1 2,476 2,477 2,478 2,479 2,480 2,867
Page 2478 of 2867