News

News

మహారాష్ట్రలో 6 కోట్ల ఏళ్ల నాటి లావా రాతి స్తంభాలు

దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం భారీ లావా ప్రవాహంతో ఏర్పడిన రాతి స్తంభాలు తాజాగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వాని-పాంఢరకవ్డా ప్రాంతంలో గత వారం రోడ్డు నిర్మాణం సమయంలో ఇవి బయల్పడ్డాయి. షడ్బుజాకారంలో నిలువునా పేర్చినట్టు ఉన్న ఈ...
News

భారీగా క్షిపణులు పోగేస్తున్న చైనా… భారత్, అమెరికాలతో పోరాడటానికే అంటున్న నిపుణులు

చైనా తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను దాచి ఉంచేందుకు వీలుగా కొత్తగా 119 టవర్ల వంటి నిర్మాణాలను (సిలోలు) ఏర్పాటు చేసుకుంటోంది. బీజింగ్ కు దాదాపు 2,100 కిలోమీటర్ల దూరంలో, గాన్సూ ప్రావిన్సులోని ఓ ఎడారిలో వాటన్నింటినీ ఒకే ఆకృతిలో నిర్మిస్తున్నట్లు...
ArticlesNews

దక్షిణ భారతదేశపు ఔరంగజేబు… టిప్పుసుల్తాన్

సంతుష్టీకరణ రాజకీయాలు మనకు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమయ్యాయి. క్రీ. శ. 1921 వ సంవత్సరం వీటికి ప్రారంభ కాలం. ఖిలాపత్ ఉద్యమ కాలంలో పూర్తిస్ధాయిలో మొదలైన బుజ్జగింపు రాజకీయాలు, నాటి నుండి నేటి వరకూ అవి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి. ఇవి...
News

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరం : బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరమని, దీనివల్ల నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా అన్నారు. వీలైనంత త్వరగా భారత్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. పశ్చిమాన పాకిస్థాన్‌, తూర్పున బంగ్లాదేశ్‌తో కలిసి మొత్తం 6,300కి.మీ...
News

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ''దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.....
News

ఆఫ్గన్‌ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ – భారత్ కు అగ్నిపరీక్ష

ఉగ్రసంస్థ అల్‌ఖైదాను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు ఈరోజు బాగ్రం వైమానిక స్థావరం నుంచి తమ దేశాలకు...
News

పాక్‌లోని భారత హైకమిషన్‌ వద్ద డ్రోన్‌ – తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ భవనంపై డ్రోన్‌ సంచరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం...
News

చైనా, రష్యాలపై హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఎక్కుపెట్టనున్న అమెరికా?

ధ్వని కన్నా ఏడు రెట్లు వేగంతో ఫిరంగి గుళ్లను ప్రయోగించే భవిష్యత్‌తరం 'రెయిల్‌ గన్‌' ప్రాజెక్టుకు అమెరికా నౌకాదళం నీళ్లొదిలింది. దీనికి బదులుగా హైపర్‌సోనిక్‌ క్షిపణులపై దృష్టిపెట్టింది. చైనా, రష్యాలు లక్ష్యంగా ఈ చర్యను చేపట్టింది. అమెరికా నౌకాదళం దశాబ్దకాలంగా విద్యుదయస్కాంత...
1 2,475 2,476 2,477 2,478 2,479 2,867
Page 2477 of 2867