News

News

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 11 గంటల...
News

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్

ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్...
News

పాక్ లో గణనీయంగా పెరిగిన ద్రవ్యోల్బణం… భారత్ నుండి దిగుమతులు లేకపోవడమే కారణం..

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణ రేటు 12 శాతానికి చేరుకుంది. చక్కెర ధర కిలోకు 110 రూపాయల వరకు, రంజాన్ సందర్భంగా పిండి కిలోకు రూ .96 వరకు పెరిగింది. ఆగస్టు 2019 కి ముందు, ద్రవ్యోల్బణం ఇంత దారుణంగా లేదు. ఎందుకంటే అప్పుడు...
News

కశ్మీరీ నేతలతో ప్రధాని మోడీ సమావేశంపై పాక్ అక్కసు

భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్ మళ్లీ తలదూర్చింది. జమ్ముకశ్మీర్​ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంపై తన అక్కసు వెళ్ళబోసింది. ఈ భేటీ 'ఓ పెద్ద డ్రామా' అని, పబ్లిసిటీ సమావేశమని వ్యాఖ్యానించింది. ప్రధాని నిర్వహించిన సమావేశానికి ఆల్​ పార్టీస్​...
News

ట్విట్టర్ వరుస ధిక్కార చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత

కేంద్రం కొత్త ఐటీ చట్టం అమలుతో ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్ సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ నేతలను ఇబ్బంది పెడుతోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసిన కొంతసేపటికే కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్...
News

ఏడాదిలోగా స్వదేశీ విమాన వాహక నౌక- రాజ్ నాథ్ సింగ్

భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక-ఐఏసీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం తెలిపారు. విమాన వాహక నౌక నిర్మాణంలో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. ఐఏసీని దేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు. వచ్చే...
News

పాకిస్థాన్ ను గ్రే జాబితాలో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్… ఉగ్రవాదులకు సహకరిస్తోందని ఆరోపణ… అంతర్జాతీయ ఆర్థిక సహాయానికి నిరాకరణ

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిర్ణయించింది. నిర్దేశించిన 27 విధుల్లో ఇంకా ఒకదాన్ని పూర్తి చేయటంలో ఆ దేశం విఫలమవ్వగా ఈ నిర్ణయం...
News

రైలులో స్వస్థలానికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలమైన కాన్పూర్‌కు శుక్రవారం రైలులో బయలుదేరారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక ట్రైన్‌ ఎక్కారు. రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌, రైల్వే బోర్డు...
1 2,477 2,478 2,479 2,480 2,481 2,867
Page 2479 of 2867