News

News

U.P: ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదా ఉగ్రముఠాకు అనుబంధ సంస్థగా పేరున్న అన్సర్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాకోరిలో ఆదివారం...
News

RSS : కరోనా 3rd వేవ్ పై అవగాహనకు జన జాగరణ ఉద్యమం

కరోనా 3rd వేవ్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇలా శిక్షణ పొందిన కార్యకర్తలు దేశంలోని 2.5 లక్షల కేంద్రాలలో తమ సేవా కార్యక్రమాలను విస్తరించనున్నారు. ఇప్పటికే 27,166 శాఖల...
ArticlesNews

ప్రపంచాభివృద్ధిలో మనమూ భాగస్వాములమవుతున్నాం….

వ్యక్తిగా సైతం మనం కేవలం మన హితానికే కాకుండా పరహితం కోసం జీవించడమే జీవిత పరమార్ధంగా భావించడం మన సంస్కృతిలో భాగం. అదేవిధంగా మన దేశం కూడా తన సంరక్షణ, సౌభాగ్యంతో పాటుగా ఎప్పుడూ ప్రపంచ మానవాళి హితాన్ని కాంక్షించే దేశంగానే...
News

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణిగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.దీని...
News

ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ...
News

భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో 'రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి'(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు...
ArticlesNews

ప్రభుత్వోద్యోగులే…. కానీ ఉగ్రవాదులకు విధేయులు

సయ్యద్‌ సలాహుద్దీన్‌.. ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. అతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కుమారుడు తప్ప అందరూ జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 2016లో వీరిలో ఒక కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంపై ఉగ్రవాదులు...
News

ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత

ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన...
1 2,466 2,467 2,468 2,469 2,470 2,867
Page 2468 of 2867