News

News

కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు

కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 73 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జికా కేసుల సంఖ్య 19కి చేరింది. ఓ ప్రైవేటు...
News

రవీంద్రభారతిలో “మనం సరస్వతీ పుత్రులం” పుస్తకావిష్కరణ

బాపురమణ అకాడమీ మొట్టమొదటిసారిగా ప్రచురించిన " మనం సరస్వతీ పుత్రులం" అనే పుస్తకాన్ని తే. 11/7/2021 ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో జరిగిన 2021 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సత్కళాభారతి,...
ArticlesNews

చైనా కోవిడ్ వ్యాక్సిన్ సినోవాక్ ‌వేసుకుని కూడా కోవిడ్ బారిన పడ్డ 600 మంది థాయిలాండ్ ఆరోగ్య కార్యకర్తలు

చైనా తయారు చేసిన సినోవాక్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ 618 మంది తమ ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ బారిన పడ్డట్టుగా థాయిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలై 11, 2021 (ఆదివారం)న తెలిపింది. వారిలో నర్సు మరణించారని, మరో వైద్య...
News

ప్రతాప్ గడ్ జిల్లాలోని పురాతన సూర్య ఆలయాన్ని పునరుద్ధరించనున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం

ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులు ఇటీవల రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ జిల్లాలోని ఒక పురాతన సూర్యాలయాన్ని గుర్తించారు. దీనిని ఇప్పుడు మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక. ఈ ప్రణాళికపై రాష్ట్ర పర్యాటక శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్...
News

కోవిడ్ చికిత్సపై ఆయుర్వేద నిపుణుల చర్చ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడంలో, కోవిడ్ నియంత్రణ, నివారణ, చికిత్సలో వేల ఏళ్లనాటి భారతీయ ఆయుర్వేద వైద్యం ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న యోగా మరియు ఆయుర్వేద నిపుణులు, కోవిడ్ చికిత్సలోనూ,...
News

కేరళలో విజృంభిస్తున్న కరోనా, జికా వైరస్ లు – కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు

నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేరళలోనే మొట్టమొదట కొన్ని కేసులు కనిపించాయి. అనంతరం ఉదృతి పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చిందని కేరళ ప్రభుత్వం ప్రకటించినా, కేవలం పరువు కాపాడుకోడానికే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని,...
News

జగన్నాథ రథయాత్ర నేడే

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్‌, తాళధ్వజ్‌, దర్పదళన్‌ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు...
News

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌...
1 2,465 2,466 2,467 2,468 2,469 2,867
Page 2467 of 2867