News

News

విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో, నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు – CAA వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తే ఈ కేసులోనూ నిందితుడు

గత సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిపై కాల్పులు జరిపిన రాం భక్త గోపాల్ అనే 19 సంవత్సరాల యువకుడికి విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసులో బెయిల్ ఇవ్వడానికి...
News

శ్రీనగర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్​ దాన్మార్లోని అలందార్​ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముష్కురులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో...
News

భారత సైన్యంలో పని చేస్తూ… పాక్ కి సమాచారం… పోలీసుల అదుపులో నిందితుడు

భారత సైన్యంలో పనిచేస్తూ పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ- ‘ఐఎస్‌ఐ’కి రహస్య పత్రాలను చేరవేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అధికార రహస్యాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. సైన్యానికి చెందిన ఆగ్రా కంటోన్మెంట్‌లో క్లర్క్ ‌గా పరమ్‌జిత్‌...
News

20 లక్షల భారతీయ అకౌంట్ల పై వాట్సాప్ నిషేధం… కొత్త ఐటీ చట్టం అమలులో భాగమేనని వెల్లడి

వాట్సాప్‌లో తప్పుడు పోస్టులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్న ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వాట్సాప్ పేర్కొంది . భారత్‌లో ఈ సంవత్సరం మే 15 నుంచి జూన్‌ 15 మధ్య 20 లక్షల అకౌంట్లపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. ఆ...
News

పశ్చిమ బెంగాల్ ‌లో ఉన్నది ‘పాలకుల న్యాయమే ‘’ “న్యాయమైన పాలన” కాదు – NHRC కమిటీ నివేదిక వెల్లడి సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు

పశ్చిమ బెంగాల్‌లో ‘రూల్ ఆఫ్ లా’ (న్యాయమైన పాలన) బదులు ‘రూలర్ ఆఫ్ లా’ (పాలకుల న్యాయమే) ఉందని, రాష్ట్రంలో పోల్ అనంతర హింస కేసుల్లో తాము సిబిఐ దర్యాప్తును సిఫారసు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు నియమించిన NHRC కమిటీ తన...
News

కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన

పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్...
News

సరిహద్దుల్లో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్న కుటిల చైనా

భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కుయుక్తులు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత...
News

అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు..

ప్రతిభావంతులైన భారతీయ యువత… అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస...
1 2,461 2,462 2,463 2,464 2,465 2,867
Page 2463 of 2867