News

News

అమ్మా నాన్నలని హత్తుకుని…. ఆనందాశ్రువులు రాల్చి…. – మీరాబాయి చాను భావోద్వేగం

ఒలింపిక్‌ రజత పతక విజేత మీరాబాయి చాను భావోద్వేగానికి లోనయింది. విశ్వ వేదికపై పతకంతో మెరిసిన చాను (49కేజీ) అమ్మా, నాన్నను చూడగానే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె మంగళవారం ఇంఫాల్‌ విమానాశ్రయంలో దిగింది. అక్కడ తల్లి సైఖోమ్‌ ఆంగ్‌బి తోంబి లీమా,...
News

6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు

పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను 'దివాలా దారు'గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు....
News

లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికీ ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం...
News

కవ్విస్తున్న చైనా

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు దౌత్య మార్గాల్లో భారత్ చర్చలకు యత్నిస్తున్నా చైనా కవ్వింపులు ఆగడం లేదు. తరచూ వివాదాస్పద ప్రాంతంలోకి చైనా బలగాలు చొచ్చుకొస్తూనే ఉన్నాయి. తాజాగా దెమ్ చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం...
News

అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింస – ఆరుగురు పోలీసుల మృతి

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈ మధ్యాహ్నం స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు...
News

ఆర్చరీ క్వార్టర్స్ ‌కు భారత్‌…

ఒలింపిక్స్‌ ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన బృందం ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. క్వార్టర్స్‌లో అత్యంత బలమైన, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొరియాతో తలపడనుంది. ఈ...
News

తిరుమల ఘాట్ రోడ్ పై ఎకో ఫ్రెండ్లీ బస్సులు… కాలుష్య నివారణకు నిర్ణయం

తిరుమల కొండల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తిరుమల కొండలను జీరో కార్బన్ ఎమిషన్ జోన్‌గా మార్చే టార్గెట్‌తో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రయాణించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు...
News

ఒలింపిక్స్ విజేత మీరాబాయికి భారత రైల్వే సత్కారం.. రెండు కోట్ల ఆర్థిక సహాయం.. ప్రచారకర్తగా నియామకం..

టోక్యో ఒలింపిక్స్ ‌లో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను సోమవారం భారత్‌ చేరుకుంది. ఈ సందర్భంగా భారతీయ రైల్వే ఘనంగా సన్మానించి, బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, మీరాబాయి...
1 2,452 2,453 2,454 2,455 2,456 2,867
Page 2454 of 2867