News

News

ఓటరు జాబితాకూ ఆధార్ లింకు!

న్యూఢిల్లీ: ఓటరు జాబితాను ఆధార్‌ వ్యవస్థతో అనుసంధానించేందుకు వీలు కల్పించే 'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021'ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఈ రోజు ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్‌ నంబరు...
News

శ‌బ‌రిమ‌ల‌లో రోజుకు 60 వేల మందికి అనుమతి

తిరువ‌నంత‌పురం: కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచారు. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో రెండు వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు మూడు వేల...
News

ఏపీఎస్ ఆర్టీసీ పీఎఫ్ నిధిపై స‌ర్కారు క‌న్ను!

అమ‌రావ‌తి: ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్‌) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు....
News

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

153కి చేరిన బాధితుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేంద్ర‌ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల...
NewsProgramms

విజయవాడలో సేవా భారతి `ఆత్మీయ సమ్మేళనం`

సేవా భారతి “విద్యార్థి వికాస యోజన" ద్వారా చదువుకుంటున్న, వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన సుమారు 90 మంది యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం 19/12/2021, ఆదివారం, సాయంత్రం 4 గంటలకు విజయవాడ, సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది....
News

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా...
News

కేరళలో బీజేపీ, ఎస్‌డీపీఐ నేతల హత్య!

తిరువ‌నంత‌పురం: సీపీఎం పాలనలో ఉన్న కేరళలో మరోసారి హత్యా రాజకీయాలు భగ్గుమని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున అలప్పుజా జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడిని నరికి చంపగా, అదే జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం అయిన...
News

రైళ్ళ‌లో మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు

న్యూఢిల్లీ: రైళ్ళ‌లో మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది. దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు, అలాగే...
1 2,452 2,453 2,454 2,455 2,456 3,036
Page 2454 of 3036