News

News

రైతులయితే చర్చలకెందుకు రారు? – కేంద్ర వ్యవసాయ మంత్రి సూటి ప్రశ్న

సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడే రైతు సంఘాలతో కేంద్రం సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ అన్నారు. ఇప్పటివరకు చర్చల్లో రైతులకు అనుగుణంగా కేంద్రం ఏకపక్షం ప్రతిపాదనలు ఇచ్చినా.. ఏ కారణం లేకుండానే రైతు...
News

ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా అగుడోంగ్రీ - పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు.చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు...
News

కరోనా వేళ ఇండోనేషియాకు భారత్ సాయం – జకార్తా చేరుకున్న భారత నౌక ఐరావత్

భారత్ నుండి 5 క్రయోజనిక్ కంటైనర్లతో, వంద మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర సామగ్రితో ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయంలో భాగంగా భారత్ వీటిని పంపింది....
News

గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలి – ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని, ఓట్ల కోసమే భాజపా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని నోరు పారేసుకున్నారు. “హిందువులకు గోవు పూజ్యనీయమైనదని,...
News

చైనా సరిహద్దుల వద్ద అదనపు బలగాలను మోహరించిన భారత్

భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నప్పటికీ సరిహద్దుల్లో డ్రాగన్‌ భారీగా బలగాలను మోహరిస్తోంది. కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది. అయితే చైనాకు దీటుగా భారత్ ఆ ప్రాంతంలో అదనంగా 15వేల...
News

జమ్మూకాశ్మీర్ : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన

జమ్మూ కశ్మీర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పర్యటిస్తారని కేంద్రం తెలిపింది. పర్యటనలో భాగంగా జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26న...
News

తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం

ఆఫ్ఘనిస్థాన్ ​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు...
1 2,453 2,454 2,455 2,456 2,457 2,867
Page 2455 of 2867