News

News

గోశాలలో ఆవుల మృతిపై తీవ్రంగా స్పందించిన సాధు పరిషత్

ప్రభుత్వం గో సంరక్షణ చేయాలని డిమాండ్ విశాఖ‌ప‌ట్నం: విశాఖ వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతుండడంతో సాధుపరిషత్తు తీవ్రంగా స్పందించింది. గో సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు...
News

అన్నవరం సత్యనారాయణ స్వామికి కోటి తులసీదళాలతో అర్చన

అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన చేయనున్నారు. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా విజయవాడకు చెందిన శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు స్వామి వారికి తులసి దళాలు సమర్పించనున్నారు....
News

స్వర్ణ దేవాలయంలోకి ఆగంతకుడు.. కొట్టి చంపిన భక్తులు!

అమృత‌స‌ర్‌: అమృస‌ర్‌లోని స్వర్ణ మందిరంలోకి ఓ ఆగంత‌కుడు చొర‌బ‌డ్డాడు. అక్కడున్న కత్తిని తీసుకుని గురుగ్రంథ్‌ సాహిబ్‌ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ...
ArticlesNews

ఓ హిందుత్వవాదీ… జర సోచ్ – సమఝ్ కే బాత్ కరో

హిందూ దేవీ దేవతలను ఎవరైనా తూలనాడినా, హిందూ ధర్మాన్ని, హిందువులను ఎవరైనా అవమానించినా కొంతమంది హిందుత్వ వాదులు "అన్య మతస్తులను మీరు ఇలాగే అవమానించగలరా? తూలనాడగలరా? అలా అని మీరు బయట తిరగగలరా? ప్రాణాలతో ఉండగలరా?" అంటూ ఆ అన్న వారిని...
News

సరస్వతీ నదిపై పరిశోధనలు

ప్రయాగ్‌రాజ్‌: పవిత్ర సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ళ‌ క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని, భూ...
News

భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు

న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్​ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్​ విదేశాంగ మంత్రి రుస్లాన్​ కజక్బావ్​, తజకిస్థాన్​ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్​...
News

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం

క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో...
News

అణ్వాయుధ రంగంలో భార‌త్‌కు మరో విజయం

అగ్ని ప్రైమ్ సక్సెస్ భువ‌నేశ్వ‌ర్‌: భారత్ ఈరోజు ఒడిశాలోని బాలాసోర్ తీరంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం గల అగ్ని సిరీస్ క్షిపణుల అధునాతన వెర్షన్. ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి 1000...
1 2,453 2,454 2,455 2,456 2,457 3,036
Page 2455 of 3036