News

News

తమిళనాడు చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్స్ ఆపరేషన్

23 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం అదుపులో 6,623 మంది చెన్నై: మాదకద్రవ్యాలపై.. తమిళనాడువ్యాప్తంగా గత 20 రోజులుగా భారీ స్థాయిలో జరుగుతున్న ఆపరేషన్​లో ఇప్పటివరకు రూ. 23 కోట్లు విలువగల హెరాయిన్​, రూ. 4.2 కోట్లు విలువ చేసే గుట్కా,...
News

ప్రధాని కీర్తికి భంగం వాటిల్లనివ్వం

రాకేష్ టికాయత్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని...
News

లాక్‌డౌన్‌ దిశగా బ్రిటన్

లండ‌న్‌: బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్​, స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లాండ్​లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్​ జాన్సన్​, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి...
News

అమెరికాలో ఆర్‌.ఎస్.ఎస్‌. శిక్షా వ‌ర్గ‌

ట్రేసీ నగరం: అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రం ట్రేసీ నగరంలో హిందూ స్వయం సేవక్ సంఘ(హెచ్.ఎస్‌.ఎస్‌) కార్యాలయంలో ఈ రోజు యువ శిక్ష వర్గ సమారోప్ కార్యక్రమం నిర్వహించారు. 32 మంది యువతులు, 24 మంది యువకులతో శిక్ష వర్గ జరిగింది....
News

అల్లూరి స్ఫూర్తిగా పరిశ్రమిద్దాం..

స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దిశానిర్దేశం పాలకొల్లు: ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని, దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలబెట్టడానికి కృషి చేద్దామని రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంఘ్...
News

చెంచుల‌కు దుప్పట్ల‌ పంపిణీ

నంద్యాల‌: చలి తీవ్రత దృష్ట్యా అడవి బిడ్డలైన చెంచులకు దుప్ప‌ట్ల పంపిణీ కార్య‌క్రమం జ‌రిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సేవా కార్య‌క్ర‌మం వ‌ల్ల కొత్తపల్లె మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర...
News

ఆగ్రా సేవా భారతి ఆఫీసుపై ముస్లింల దాడి!

భారత మాత విగ్రహం ధ్వంసం 13 మందికి గాయాలు ఆగ్రా: ఆగ్రాలోని సేవా భారతి కార్యాలయంపై స్థానిక ముస్లింలు దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో 13 మంది స్వయంసేవకులు గాయపడ్డారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆదివారం (డిసెంబర్ 26) అర్థరాత్రి...
News

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు

ఆరుగురు మావోయిస్టుల మృతి రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు...
1 2,444 2,445 2,446 2,447 2,448 3,036
Page 2446 of 3036