News

News

భారత్ ఖాతాలో మరో పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. రవి కుమార్‌ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్‌ 57 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ చేతిలో...
News

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో అర్చక దంపతులకు “లక్ష్మీ నారాయణ సేవ”

సేవ చేయడంలో, సంస్కృతీ సాంప్రదాయాలను సమాజానికి పరిచయం చేయడంలో ముందు వరుసలో నిలబడే కర్నూలు జిల్లా, నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రిత బాలుర ఆవాసంలో "లక్ష్మీ నారాయణ సేవ'" పేరుతో శ్రీమతి, శ్రీ చామర్తి వెంకటరామయ్య దంపతుల సౌజన్యంతో 48...
News

మోడీజీ… మీ మాటలే మా విజయానికి ప్రేరణ – భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్

ఒలింపిక్స్ ‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టును ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. మ్యాచ్‌ గెలిచిన వెంటనే ఆయన కెప్టెన్‌ మన్ ‌ప్రీత్‌ సింగ్‌, కోచ్‌ గ్రాహం రీడ్ ‌కు ఫోన్‌ చేశారు. 'చరిత్ర లిఖించారు' అని ప్రశంసల్లో ముంచెత్తారు....
News

పాకిస్తాన్ లో విఘ్నేశ్వరుడి ఆలయాన్ని ధ్వంసం చేసిన ముస్లిములు

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని విగ్నేశ్వరుడి ఆలయాన్ని ఓ బృందం ధ్వంసం చేసింది. ఆలయంలోని చాలా భాగాలు దగ్ధమయ్యాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో బుధవారం నాడు ఈ దాడి చోటు చేసుకుంది. https://twitter.com/RVankwani/status/1422944388829831181?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422944388829831181%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnationalisthub.com%2Fattack-on-lord-ganesh-temple-in-pakistan%2F...
News

కనీసం సెప్టెంబరు వరకైనా బూస్టర్ డోసు ఆపండి – సంపన్న దేశాలకు WHO వినతి

కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసును అందించే ప్రణాళికలను కనీసం సెప్టెంబరు ముగిసే వరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పిలుపునిచ్చారు. ముందుగా అన్ని దేశాల్లో కనీసం...
News

అమెరికాలో ‌మళ్లీ కల్లోలం రేపుతున్న కరోనా

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అమెరికాని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడచిన 24గంటల...
News

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే,...
News

పీకల్లోతు కష్టాల్లో పాక్ – ఆదాయం కోసం అద్దెకు ప్రధాని నివాసం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి దిగజారింది. సాంస్కృతిక, ఫ్యాషన్‌, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్‌...
1 2,445 2,446 2,447 2,448 2,449 2,867
Page 2447 of 2867