News

News

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

అంత‌ర్వేది: తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నారసింహస్వామిని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకారు. మోహన్ భగవత్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ చరిత్ర,...
News

పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర

న్యూఢిల్లీ: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్‌ కేంద్రంగానే కుట్ర సాగినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో ఉత్తర ప్రదేశ్ వాసి ఇక్బాల్‌ ఖానా(ప్రస్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ...
News

ఆంధ్రాలో అధికారంలోకి వ‌స్తే మతమార్పిడి నిరోధ‌క బిల్లు!

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని భార‌తీయ జ‌నతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ...
News

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ!

దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ ముంబై: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలకు పాకింది. మహారాష్ట్ర.. ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. దేశంలోనే అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల...
News

కూలిన మిగ్ విమానం.. పైల‌ట్ మృతి

భారత్-పాక్ సరిహద్దు సమీపంలో ఘ‌ట‌న‌ జైసల్మేర్‌: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ మరణించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెల్లో ఐఎఎఫ్ మిగ్ విమానం శుక్రవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్...
News

సమాజ్​వాదీ నేత ఇంట్లో రూ.177.45 కోట్ల న‌ల్ల‌ధ‌నం!

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్‌ జైన్‌కు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.177.45 కోట్లుగా తేలింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నగదు లెక్కింపు కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లెక్కించిన నగదు విలువను.....
News

ఒవైసి అభినవ జిన్నా… మండిపడ్డ బిజెపి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ పోలీసులను హెచ్చరిస్తూ ఎన్నికల ర్యాలీలో ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అతను అభినవ మహమ్మద్ అలీ జిన్నా అంటూ విమ‌ర్శించింది. అయితే, తన వాఖ్యల సందర్భాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వక్రీకరిస్తున్నారని అంటి...
News

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

విజ‌య‌వాడ‌: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర...
1 2,445 2,446 2,447 2,448 2,449 3,036
Page 2447 of 3036