News

News

ఆ డ్రోన్ ఎగిరింది జమ్మూ నుంచే….

జూన్‌ 27వ తేదీ రాత్రి వాయుసేన స్థావరంపై దాడి జరిపిన వారు జమ్ము నుంచే డ్రోన్లు ఎగురవేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక సండేగార్డియన్‌ పేర్కొంది. పేలుడు పదార్థాలతో రెండు డ్రోన్లు జమ్ము వాయుసేన స్థావరంపై దాడి...
News

మనం చైనా పై ఆధారపడటం తగ్గాలి… స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోహన్ భగవత్ జీ వ్యాఖ్య..

చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని సర్ సంఘచాలక్ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని ఓ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, ప్రసంగించారు. ‘‘మనం ఇంటర్నెట్, టెక్నాలజీని ఎక్కువగా...
News

తిరుమలలో సంప్రదాయ భోజనం… త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కార్యక్రమం..

తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ‘సంప్రదాయ భోజనం’ పేరుతో అందుబాటు ధరలో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుమల, తిరుపతిలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.

నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్...
News

అమెరికాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. టైమ్ స్క్వేర్ లో జెండా ఎగుర వేసిన ప్రవాస భారతీయులు..

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది. నగరంలోని టైమ్స్ స్క్వేర్...
ArticlesNews

తాలిబనిస్తాన్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్… అప్రమత్తంగా లేకపోతే భారత్ కూ ముప్పే…

ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలు అక్కడి వారికి మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తులో మనకు కూడా చేటు తెస్తాయనేది వాస్తవం.. ఆఫ్ఘనిస్తాన్‌ ఒకనాటి అఖండ భారత దేశంలో భాగం అనే చరిత్రను తెలుసుకోవాలి.. ఆఫ్ఘనిస్తాన్‌ అంటే 'అఫ్ఘన్‌ జాతీయుల ప్రదేశం'.. మహాభారత కాలంలో...
ArticlesNews

ప్రధాని అమృతోత్సవ ఉపన్యాసం హైలైట్స్

వలస పాలన నుంచి విముక్తి పొంది 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా నిబంధనలు పాటిస్తూనే.. ఈ అమృత ఘడియల్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తున్న...
News

హైతీలో ఘోర భూకంపం.. 300 పైగా మృతి..1800 మందికి గాయాలు..

కరిబియన్ దేశం హైతీని శక్తిమంతమైన భూకంపం వణికించింది. భూకంప తీవ్రతతో చాలా భవనాలు కుప్పకూలడంతో 304 మంది చనిపోయారు. 1800 మందికి పైగా గాయపడ్డారు.దేశంలో చర్చిలు, హోటళ్ల సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ''దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు...
1 2,434 2,435 2,436 2,437 2,438 2,868
Page 2436 of 2868