News

News

సమాజాన్ని సంఘటితం చేసే పనిలో సంఘ్‌

డాక్ట‌ర్ మన్మోహన్ వైద్య భాగ్య‌నగరం: భాగ్య‌నగరం(హైద‌రాబాద్)లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్ఫూర్తి, ప్రేర‌ణతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న ప‌దాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిశాయి. ఈ నెల అయిదోతేదీ నుంచి మూడు రోజుల పాటు భాగ్య‌నగ‌రం శివారు అన్నోజిగుడా లో ఈ స‌మావేశాలు...
News

బసిర్‌హత్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

ఆరుగురు అరెస్టు బెంగాల్: కొత్త సంవత్సరం రోజున ముస్లింలు అధికంగా ఉండే బసిర్‌హత్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బసిర్‌హత్ సబ్ డివిజన్‌లోని టాకీ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల పిక్నిక్‌ నుండి...
News

ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత

తాజా ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్కరులు హతం జ‌మ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా...
News

హిందూ పండగలపై ఆంక్షలు

నిప్పులు చెరిగిన చంద్రగిరి వాసులు చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఏటా సంక్రాంతి చివరి రోజున జరిగే పశువుల పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జరుపుకునే పండగ జల్లికట్టు కాదని, పశువులను హింసించకుండా...
News

శ్రీశైల మల్లన్న దర్శనానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

ఈవో ప్రకటన శ్రీ‌శైలం: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం...
News

మామిడాడ ఆలయానికి అరుదైన ఘనత

గోపురంతో పోస్టల్ స్టాంప్ విడుదల దేశంలోనే ఇదే మొదటిసారి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ కోదండరామస్వామి ఆలయ గోపురాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఆలయ ప్రత్యేకత ఉట్టిపడేలా తపాలాశాఖ ప్రత్యేక కవర్ విడుదల చేయనుంది. గోపురం పేరుతో పోస్టల్ కవర్ విడుదల...
News

రామప్ప ఆలయంలో యునెస్కో షరతుల అమలుపై హైకోర్టులో విచారణ

అమ‌రావ‌తి: ప్రపంచ స్థాయి కట్టడంగా తెలంగాణలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. యునెస్కో షరతుల్లో భాగంగా పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ది మండలిని రాష్ట్ర...
News

118 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ ఆలయ గర్భగుడి

బ్రిటిషర్లు నింపిన మట్టి తొలగిస్తున్న భారత పురావస్తు శాఖ భువ‌నేశ్వ‌ర్‌: ఒరిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం (కోణార్క్) మరోసారి వార్తల్లో నిలిచింది. కోణార్క్ దేవాలయంలోని జగ్‌మోహన్ లేదా ముఖశాల ప్రాంగణంలో పూడ్చిన మట్టిని సురక్షితంగా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. భారతదేశం...
1 2,434 2,435 2,436 2,437 2,438 3,036
Page 2436 of 3036