An assassination attempt was made on BJP president Madam Ramesh in Vinukonda town, Guntur district AP. He was on his way to a Friday morning walk when he was stopped...
75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు "దేశవిభజనగాధ" అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది....
గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్కు ఆయన వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన చేతికి, తలకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే...
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు హస్తగతం చేసుకున్నారు. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ సహా హెరత్, ఘాజ్నీ, హెల్మండ్, లోగర్ వంటి ప్రముఖ నగరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ...
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా...
ఏవోబీలో మావోయిస్టుల సంఖ్య రెండేళ్లలో 140 నుంచి 60కు తగ్గిపోయిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 8 ఏరియా కమిటీలుండగా... ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకే పరిమితమైందన్నారు. ఏవోబీలో పనిచేస్తూ పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను గురువారం...
పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్ ఇంజిన్ అమర్చిన 'నిర్భయ్' క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని...
జమ్ముకశ్మీర్లో రాజౌరి జిల్లాలో భాజపా నేత జస్బీర్ సింగ్ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జస్బీర్ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఉండగా.. ఈ...