News

News

హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు బెయిల్

పూణే: గత ఏడాది డిసెంబరులో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేషపూరిత ప్రసంగం చేశాడనే ఆరోపణలతో హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు పూణేలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం (జనవరి 8) బెయిల్ మంజూరు చేసింది. 25,000 బెయిల్ బాండ్...
News

తమిళనాడులో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై జిహాదీల దాడి

చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ జిల్లా ధర్మజాగరణ్ ప్రముఖ్ రవిపై జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు జిహాదీలు దారుణంగా దాడి చేశారు. రవి బైక్‌పై వెళుతుండగా, నలుగురు జిహాదీలు అడ్డుకుని, హత్య చేయాలనే...
News

చ‌ట్టం ముస్లింల చేతికొస్తే హిందువుల ప‌ని స‌రి!

బరేలీ మౌలానా తౌకీర్ రజా ఖాన్ హెచ్చ‌రిక‌ బరేలీ: ముస్లింలు చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకున్న‌ప్పుడు హిందువుల ప‌ని స‌ర‌ని మౌలానా తౌకీర్ ర‌జాఖాన్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం(జనవరి 7) ప్రార్థనల అనంతరం రజాఖాన్ 20 లక్షల మంది ముస్లింలను...
News

వ‌ర్షాల వ‌ల్ల శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌ని భ‌క్తులు ఇప్పుడు రావొచ్చు!

శుభ‌వార్త చెప్పిన టీటీడీ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు భక్తులకు శుభ‌వార్త చెప్పారు. గ‌త ఏడాది భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తుల‌కు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం...
News

కేరళలో ఆయుధాలను నిల్వచేస్తున్న ఎస్‌డిపిఐ!

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) భారీగా మారణాయుధాలను సేకరించి, నిల్వ చేస్తోంది. తిరువనంతపురంలోని ముత్తతర పత్తి పొలంలోని ఉన్న ఎస్‌డిపిఐ కార్యకర్త సోదరుడి ఇంట్లోని ఉపయోగించని ఫ్రిజ్‌లో కత్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి. రాష్ట్రంలో విస్తృతంగా అల్లర్లకు ఎస్‌.డి.పి.ఐ, పి.ఎఫ్‌.ఐ(పాపులర్...
News

నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి రెక్కీ

రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించిన భ‌ద్ర‌తా ద‌ళాలు నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ దాడుల కోసం రెక్కీ జరగడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాది రెక్కీ...
News

పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులకు హౌసింగ్ ప్లాట్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్ల‌డి ల‌క్నో: ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం విడిపించిన భూమిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులకు వసతి కల్పిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ధ్రువీకరించారు. “పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైన తరువాత...
News

సమాజాన్ని సంఘటితం చేసే పనిలో సంఘ్‌

డాక్ట‌ర్ మన్మోహన్ వైద్య భాగ్య‌నగరం: భాగ్య‌నగరం(హైద‌రాబాద్)లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్ఫూర్తి, ప్రేర‌ణతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న ప‌దాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిశాయి. ఈ నెల అయిదోతేదీ నుంచి మూడు రోజుల పాటు భాగ్య‌నగ‌రం శివారు అన్నోజిగుడా లో ఈ స‌మావేశాలు...
1 2,433 2,434 2,435 2,436 2,437 3,036
Page 2435 of 3036