News

News

కేరళలో కోరలు చాస్తున్న కరోనా – ఒక్కరోజులోనే 31 వేల కేసులు – రికార్డు స్థాయిలో మరణాలు

కరోనా మూడోదశ వ్యాప్తి భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు విజృంభించాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ తాలూకూ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445...
News

తాలిబన్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైనా – భారత్ ను ఇరుకున పెట్టడానికేనంటున్న నిపుణులు

తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కాబుల్లో తొలి దౌత్యపరమైన సంప్రదింపులు చేపట్టింది. ఇరువురి మధ్య అవరోధం లేకుండా సంభాషణ జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. తాలిబన్ల విషయంలో తొలి నుంచీ చైనా...
News

రూ.1.26 లక్షల కోట్ల అభివృద్ధి పనులపై మోడీ సమీక్ష… 14 రాష్ట్రాలు హాజరు

'వన్ నేషన్ వన్ రేషన్' పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు. 37వ ప్రగతి సమావేశంలో భాగంగా... 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్ లను సమీక్షించారు. ప్రాజెక్టులు తెలుకున్నారు. ఓఎన్...
News

కాశ్మీర్ విషయంలో పాక్ కు తాలిబన్లు అండగా ఉంటారు – పాక్ నేత – ఖండించిన తాలిబన్లు

పాకిస్థాన్ సైన్యానికి, తాలిబన్లకు ఎంతటి సన్నిహిత సంబంధాలున్నాయో ఆ దేశ అధికార పార్టీ నేత చేసిన వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఓ టీవీ షోలో పాల్గొన్న పాకిస్థాన్ తెహ్రీక్​-ఇ-ఇన్సాఫ్​ పార్టీ నాయకురాలు నీలం ఇర్షద్ షేక్​.. కశ్మీర్ విషయంలో తాలిబన్లు పాక్...
News

ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు ముస్లింల వలసలపై VHP అభ్యంతరం

విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మంగళవారం (ఆగస్టు 24) ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి ముస్లింలు వలస రావడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో యుద్ధంలో చిక్కుకున్న దేశం నుండి వలస వచ్చిన హిందువులు...
News

జమ్మూ కాశ్మీర్ : సోపోర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను కాల్చి చంపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన...
News

తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సిఐఎ

అమెరికా అత్యున్నత నిఘా విభాగమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తాలిబన్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. తాలిబన్ నాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్​తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్​ భేటీ అయ్యారు. కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు...
News

ఆఫ్గన్లో చిక్కుకున్న హిందువులు, సిక్కులను కాపాడటానికి…. ‘ఆపరేషన్ దేవీ శక్తి’

అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయులు సహా అక్కడి సిక్కులు, హిందువులను దిల్లీకి తరలించే ప్రక్రియకు 'ఆపరేషన్ దేవీ శక్తి' అని పేరు పెట్టారు. మంగళవారం మరో 78 మంది అఫ్గాన్ నుంచి భారత్​ చేరుకున్న సందర్భంగా ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్​...
1 2,426 2,427 2,428 2,429 2,430 2,869
Page 2428 of 2869