News

News

కేరళ : రసాయనాలతో పవిత్రమైన మఱ్ఱి చెట్టును చంపే యత్నం – ముస్లిముల పనే అని స్థానికుల అనుమానం

కేరళలో హిందూ వ్యతిరేక శక్తులు స్థానిక సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న మరొక సంఘటన వెలుగులోకొచ్చింది. డ్రిల్లింగ్ మెషిన్ మరియు రసాయనాలను ఉపయోగించి మఱ్ఱి చెట్టును చంపే ప్రయత్నం చేశారు. శతాబ్దాల నాటి మఱ్ఱి చెట్టు కేరళలోని ముక్కం ప్రజల...
News

ఆఫ్ఘన్ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ సుదీర్ఘ చర్చ

ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా చర్చించారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారంపై పుతిన్ తో ఫోన్ లో దాదాపు 45 నిమిషాల...
News

తాలిబన్ల నుండి రక్షించమని మోడీ, షాలకు వేడుకోలు – భారత్ కు వచ్చాక తాలిబన్లపై ప్రశంసలు – ఓ బెంగాల్ కమ్మ్యూనిస్టు తీరు

34 ఏళ్ల తమల్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ డమ్ డమ్ ప్రాంతంలోని నిమ్టా నివాసి, వృత్తిరీత్యా ఇంజనీర్ మరియు ఈ సంవత్సరం మార్చిలో కర్దన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫిజిక్స్ బోధించడానికి కాబూల్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల...
News

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం

ఆగస్టు 24, మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఘటనా స్థలం నుండి అనేక ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సుక్మా S.P సునీల్ శర్మ ANI తో మాట్లాడుతూ,...
News

తాలిబన్ల విజయంపై పాకిస్థాన్‌ అధికారుల సంబరాలు అసహ్యం తెప్పిస్తున్నాయి – అమెరికన్ సెనేటర్

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్‌ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి...
News

ప్రధానిని కలవడానికి శ్రీనగర్ to ఢిల్లీ పాదయాత్ర….

జమ్మూ కశ్మీర్.. ఒకప్పుడు అక్కడి పరిస్థితులు వేరు.. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు..! మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా...
News

హిందువుగా పేరు మార్చుకుని నలుగురు హిందూ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు

మీరట్ పోలీసులు అబ్దుల్ సలామ్ అనే ముస్లిం వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత 15 సంవత్సరాలలో కనీసం 4 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్లు గుర్తించారు. అతడు హిందువుగా చెలామణీ అవుతూ హిందూ అమ్మాయిలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు....
News

ఎద్దు మరణంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామం.. అంత్యక్రియలకు 3000 మంది హాజరు..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శహరాన్‌పూర్‌లోని కుర్ది గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం ఆ గ్రామస్థులంతా ఓ చోటుకి వచ్చారు. పూజారులు మంత్రాలు చదువుతూ ఉండగా చెమర్చిన కళ్లతో బాబూజీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 3వేల మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాబూజీ...
1 2,427 2,428 2,429 2,430 2,431 2,869
Page 2429 of 2869