News

ArticlesNews

హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద

పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో...
ArticlesNews

మాయమైపోయిన విగ్రహాలు ఎలా తిరిగొచ్చాయి?

మనకి డ్రగ్‌ మాఫియా తెలుసు..! దేశంలో లక్షల కోట్ల అక్రమ వ్యాపారమది. దాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా 'నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో'(ఎన్‌సీబీ) ఉంది. మరి విగ్రహాల రవాణా మాఫియా గురించి విన్నారా! ఇది కూడా లక్ష కోట్ల రూపాయల్ని మించిన అక్రమ వాణిజ్యం....
News

పాక్ కు అనుకూలంగా నినాదాలు… పోలీసుల అదుపులో నిందితులు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి...
News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న వందే భారత్ రైళ్లు…

'మేకిన్ ఇండియా'లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను...
News

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.....
News

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు....
News

రష్యా నుంచి అత్యాధునిక ఏకే 103 సిరీస్ రైఫిల్స్ దిగుమతి.. ఒప్పందం చేసుకున్న భారత్..

భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఏకే 103 సిరీస్‌ రైఫిల్స్‌ను రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైన్యం గడువు తిరిన, వాడుకలో లేని రైఫిళ్ల స్థానంలో ఈ కొత్త ఆయుధాలను...
News

చెరువులో దొరికిన దేవతామూర్తుల విగ్రహాలు

చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలోని ఓ చెరువులో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. చెరువులో చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. విగ్రహాలతో పాటు...
1 2,428 2,429 2,430 2,431 2,432 2,869
Page 2430 of 2869