News

News

మావోయిస్టు నేత ఆర్కే మృతి

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా అధికారికంగా...
News

మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు....
News

చేయి నరికి, మెడకోసి శవాన్ని వ్రేళ్ళాడదీసి…. సింఘు సరిహద్దులో అమానవీయ ఘటన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుదీర్ఘంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఢిల్లీలోని సింఘు సరిహద్దులో (కుండ్లి, సోనిపట్‌లో) ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. చేయి, మెడ నరికేసిన ఓ 35 ఏళ్ల గుర్తుతెలియని...
ArticlesNews

స్వాధీనత నుండి స్వతంత్రత వైపు – డాక్టర్ మోహన్ భాగవత్ ఉపన్యాసం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ విజయదశమి ఉత్సవం,2021 విదేశీ పాలన నుండి మనం స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. మనకి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశ రథపు పగ్గాలను మనమే చేపట్టాము....
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ మోహన్ భాగవత్ విజయదశమి సందేశం ప్రత్యక్ష ప్రసారం

ప్రముఖ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం నేడు.1925 విజయదశమి పర్వదినపర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆవిర్భవించింది. పరమ పూజనీయ డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ నాడు సంఘాన్ని ప్రారంభించారు. దాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడూ విజయదశమి పర్వదినాన...
News

లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే...
News

రైతు నిర‌స‌న‌లు ఎందుకో స్ప‌ష్ట‌త లేదు

ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ డిసి: పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఫలానా అంశంపై నిరసన అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్...
News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
1 2,419 2,420 2,421 2,422 2,423 2,917
Page 2421 of 2917