News

News

శభాష్‌ పోలీస్‌!

వ్యక్తిని రక్షించిన ఎస్‌ఐ రాజేశ్వరి చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నైలోని టీపీ చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో పడి ఉన్న...
News

100 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన కాశీ అన్నపూర్ణ దేవి విగ్రహం

మాట నిలబెట్టుకుంటున్న మోదీ! న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ఎన్నో పురాతన విగ్రహాలు ఇతర దేశాలకు అక్రమంగా రవాణా అయిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి విగ్రహాలను తిరిగి భారత్‌కు తెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను తెస్తూ...
News

డిసెంబర్‌లో భారత్ పర్యటనకు రానున్న పుతిన్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ నెలలో భారత్‌కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్‌ మొదటి వారంలో పుతిన్‌ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా డిసెంబర్ ఆరోతేదీన‌ ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ...
News

ఫరూఖీ ప్రదర్శన ఆపండి, లేదంటే మేం అడ్డుకుంటాం!

ఛత్తీస్‌గఢ్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ హెచ్చరిక రాయ్‌పూర్‌: మునావర్‌ ఫరూకీ... ఈయనొక వివాదాస్పద క‌ళాకారుడు(?)! ఈయనపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానిక యంత్రాంగం అనుమతి ఇస్తే ప్రదర్శనను నిలిపివేస్తామని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ), భజరంగ్‌ దళ్‌...
News

గల్ఫ్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలి

జీసీసీ దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ: భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) దేశాలను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కోరారు. కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లను గుర్తించాలని కూడా కోరారు. జీసీసీ...
News

వాయుగుండంగా మారిన అల్పపీడనం

ఆంధ్రాలోని 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి...
News

ఉత్తరాదిలో ఘనంగా ఛఠ్ పూజ

ముంబై: ఉత్తరాది సహా మహారాష్ట్రలో ఛఠ్‌ పూజలు ఘనంగా జరిగాయి. వేడుకలు కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగ ఆరురోజుల తర్వాత ఛఠ్‌పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు ఈ వేడుకల్లో భాగంగా పుణ్య స్నానాలు చేయటంతోపాటు మహిళలు ఉపవాస...
News

భారత్ నాయకత్వంలో పనిచేయనున్న అమెరికా

అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిక గ్లాస్గో: భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సులో భాగంగా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాన్ కెర్రీ ఒప్పందంపై...
1 2,341 2,342 2,343 2,344 2,345 2,870
Page 2343 of 2870