News

News

కశ్మీర్ అంశంపై ‘ఇస్లామిక్’ ఆరోపణలకు భార‌త్ నిప్పులు!

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత దేశంపై ఇస్లామిక్ సహకార సంఘం నిరాధార వ్యాఖ్యలు చేసిందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు, వక్రీకరణల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గురువారం...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 28 జ‌వాన్ల‌కు అస్వ‌స్థ‌త‌!

రాయ్‌పూర్‌: విషాహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలైన ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా చింతగుప్పలో జరిగింది. జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు జవాన్ల ఆరోగ్య...
News

రాజమహేంద్రవరంలో జాతీయ క‌ళోత్స‌వం

రాజమహేంద్రవరం: కళలకు నిలయమైన రాజమహేంద్రవరంలో జాతీయస్థాయిలో కళాకారులు సందడి చేయనున్నారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతీ మహోత్సవం పేరుతో ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. దేశం సంస్కృతీ...
News

బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి స్థాపన సాధ్యం

చైనా విదేశాంగ మంత్రికి భారత వర్గాలు స్పష్టం న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో...
News

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల స్థావ‌రం!

గుట్టు ర‌ట్టు చేసిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జమ్మూకశ్మీర్‌: జమ్మూలోని కిష్త్వార్ జిల్లాలోని తిల్లార్ మార్వా ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు. అక్క‌డ‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. ఒక పిస్టల్, ఎనిమిది పిస్టల్...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)ని విజ‌య‌తీరాల‌కు చేర్చి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్​నవూలోని అటల్​ బిహారీ వాజ్​పేయీ ఇకానా క్రికెట్​ స్టేడియంలో శుక్ర‌వారం ప్రమాణ స్వీకారోత్సవం...
News

ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని,...
News

స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

కర్నూలు: నంద్యాల, సంఘమిత్ర ఆవాసంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం(షహీద్ దివస్) జరిగింది. సంఘ‌మిత్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, సేవా భారతి సహకార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ప్రధాన వక్త, కార్యవర్గ సభ్యుడు ఈ వెంకటయ్య వేదిక నలంకరించగా, జ్యోతిప్రజ్వలన,...
1 2,341 2,342 2,343 2,344 2,345 3,030
Page 2343 of 3030