News

News

రష్యాలో కరోనా కలకలం

పరిస్థితులు అదుపులో లేవన్న ఆ దేశ ప్రధాని బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు యూరప్ అంతటా ఇదే పరిస్థితి మాస్కో: రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొవిడ్​ రోగుల కోసం రిజర్వు చేసిన మూడు...
News

ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు

8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సంయుక్త ప్రకటన చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు గైర్హాజరు న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించేందుకు...
News

పెళ్ళిని ప్రశ్నించిన మలాలా… పెళ్ళి చేసుకుంది!

న్యూఢిల్లీ: నోబెల్‌ గ్రహీత, 24 ఏళ్ల మలాలా పాకిస్థాన్‌ యువకుడిని పెళ్ళాడింది. ఈ విషయమై మలాలా స్వయంగా ట్వీట్‌ చేస్తూ లోకానికి తెలిపింది. దీంతో అభిమానులు మలాలాకు అభినందనలు తెలిపారు. మలాలా పెళ్ళి చేసుకున్న యువకుడు పాకిస్థాన్‌ క్రికెట్‌తో సంబంధం కలిగి...
News

సరిహద్దులో రెండు లైన్ల రోడ్డు అవసరమే…

సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: దేశ సరిహద్దు ఆవల టిబెట్‌ ప్రాంతంలో భద్రత దృష్ట్యా రెండు లైన్ల రోడ్డు అవసరమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల నుంచి పొరుగున గల చైనా తమ సైన్యాన్ని భారీగా...
News

2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య

ల‌క్నో: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవంలో ఆయన ప్రసంగించారు. రామ మందిర నిర్మాణంతో ఏటా 5 కోట్ల మంది పర్యాటకులు అయోధ్య...
News

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై మమతా అనుచిత వ్యాఖ్యలు

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును ప్రస్తావించకుండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు. అటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని,...
News

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పెట్రోల్‌ ట్యాంకర్‌ - బస్సు ఢీ 10 మంది సజీవ దహనం జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు - ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు...
News

దెబ్బ ప‌డింది!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అక్ర‌మ క్రైస్తవ మిషనరీపై దెబ్బ ప‌డింది. ఇన్నేళ్ళు విదేశీ, స్వ‌దేశీ విరాళాలు స్వీక‌రించి, ఆ నిధులు దుర్వినియోగం చేస్తూ సాగిస్తున్న బండారం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు పొక్కింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్‌పర్సన్ (ఎన్‌సీపీసీఆర్)...
1 2,342 2,343 2,344 2,345 2,346 2,870
Page 2344 of 2870