News

News

కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తర‌ప్రదేశ్ ‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ ‌ని ప్రధాని మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో...
News

మల్లన్న దేవస్థానంలో… ఆర్జిత సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం...
News

అమెరికాలో టోర్నడో బీభత్సం… రెండు వందల మైళ్ళ మేర విధ్వంసం.. 70 మంది మృతి

అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి సుమారు 70 మంది మరణించారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో...
News

ప్రధాని ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను కొందరు సైబర్ నేరస్తులు హ్యాక్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో అగంతుకులు బిట్ ‌కాయిన్ ‌ను ప్రమోట్‌ చేస్తూ పోస్టు...
News

తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు

అలిపిరి-తిరుమల ఘాట్ ‌రోడ్లలో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ ‌రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి చెక్ ‌పోస్టు నుంచి శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా తిరుమల చేరే అన్నమయ్య కాలిబాట...
News

అమరవీరుడు సాయితేజకు అంతిమ వీడ్కోలు… స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. కురబలకోట మనదలంలోని సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ ఉదయం బెంగళూరులో సైన్యానికి చెందిన...
News

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించం: తేల్చి చెప్పిన హర్యానా సీఎం

గురుగ్రామ్ లో గత కొన్ని వారాలుగా శుక్రవారం బహిరంగంగా నమాజ్ చేస్తూ ఉండడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, హిందూ సంఘాలు బహిరంగ నమాజ్ లపై తమ వ్యతిరేక గళం వినిపించారు....
News

జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ అవంతిపొరాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు. బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు...
1 2,339 2,340 2,341 2,342 2,343 2,915
Page 2341 of 2915