News

News

భారత్ కరోనా వ్యాక్సిన్‌కు 96 దేశాల ఆమోదం

ప్రయాణ ఆంక్షలు తొలగింపు న్యూఢిల్లీ: భారత్ తయారు చేసిన కరోనా టీకాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎనిమిది వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే అందులో మన...
News

జాతీయ విద్యా విధానం లక్ష్యం.. అత్యుత్తమ పౌరుల తయారు

కరోనా కారణంగా మందగించిన అమలు యూజీసీ చైర్మన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్​లో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెస‌ర్‌ ధీరేంద్రపాల్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా.. ఎన్​ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం...
News

సమాజ సేవకే న్యాయవిద్య

ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ న్యూఢిల్లీ: న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు.. న్యాయవాదులు సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకుగా ఉండేలా శక్తిమంతం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాక్షించారు. న్యాయవాద వృత్తి లాభాలను అర్జించడం కోసం...
News

భారత నౌకాదళాధిపతిగా హరికుమార్

న్యూఢిల్లీ: భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్‌ చీఫ్‌గా...
News

యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్

కట్టడికి యోగీ సర్కార్ చర్యలు ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 105కి చేరింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో యూపీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని...
News

పతనమవుతున్న చైనా మార్కెట్

అంతర్జాతీయ నిపుణుల అంచనా వచ్చే యాభై ఏళ్లలో భారత స్టాక్ మార్కెట్ల పురోగతి న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్ల రానున్న 50 ఏళ్లలో మెరుగైన పురోగతి సాధిస్తాయని ప్రముఖ మదుపరి మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. 10 ఏళ్ల క్రితం చైనా మార్కెట్లలో...
News

మధురైలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

బెంగళూరు: కేరళలో మావోయిజంతోకూడిన సంఘవ్యతిరేక ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బీజీ కృష్ణమూర్తి, సావిత్రిలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన బీజీ కృష్ణమూర్తి కేరళలోని మావోయిస్టుల నాయకుడిగా భావిస్తున్నారు. కేరళ పోలీస్‌కి చెందిన యాంటీ టెర్రర్‌...
News

పాకిస్తాన్‌లోని హిందూ ఆలయాన్ని సంద‌ర్శించిన‌ ప్రధాన న్యాయమూర్తి

వ్యతిరేకించిన ముస్లిం ఛాందసవాదులు ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా...
1 2,343 2,344 2,345 2,346 2,347 2,870
Page 2345 of 2870