News

News

తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ బనియన్ ను రూపొందించిన భారత రక్షణ రంగ సంస్థ మిధాని

భారత రక్షణ సంస్థ మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) ప్రముఖుల కోసం తుపాకీ తూటాల నుంచి రక్షణ కల్పించే బనియన్‌ (బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్‌)లో కొత్త రకాన్ని అభివృద్ధి చేస్తోంది. సాధారణంగా ధరించే బనియన్ ‌లా కనిపించేలా.. గతంలో ఉన్నదానికంటే...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
News

APలో మరో 3 కొత్త మెడికల్ కాలేజీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో MP విజయసాయిరెడ్డి ప్రశ్నకు.. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్...
News

బూస్టర్ డోసుపై తుది నిర్ణయానికి మరింత సమయం: కేంద్రం

బూస్టర్ డోస్ పంపిణీపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. డోసుకు సంబంధించి మరిన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు టీకా డోసుల షెడ్యూలుపైనా చర్చలు జరుపుతున్నామని,...
News

ఉచిత పథకాలతో ఏపీలో భారీగా రెవెన్యూ లోటు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ఆంధ్రప్రదేశ్ లో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ...
News

90 సెకండ్లలో భూసార పరీక్ష.‌‌.. ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తల ఘనత

భూసార పరీక్షల ఇబ్బందులను దూరం చేసే అద్భుత సాధనాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. 90 సెకన్లలోనే ఫలితాన్ని అందించడం దీని ప్రత్యేకత. ఈ పరీక్ష కోసం 5 గ్రాముల మట్టి నమూనాలు సరిపోతాయి....
News

మన దేశీయ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ

చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని టెక్స్‌టైల్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్‌ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో...
News

కేంద్ర ప్రభుత్వం అధికార పరిధి మేరకే జడ్జీల నియామకం – కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి

న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర అధికార పరిధుల్లోకి ఇతర వ్యవస్థలను చొరబడనివ్వమని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పరిమితుల్లో ఉంటూనే ఇతర వ్యవస్థలూ వాటి హద్దుల్లో అవి ఉండేలా చూస్తుందని తెలిపారు. తాము నిర్ణయించిన వ్యక్తినే జడ్జిగా...
1 2,337 2,338 2,339 2,340 2,341 2,915
Page 2339 of 2915