News

News

మహారాష్ట్రలో హిందూ వ్యతిరేక అల్లర్లు

మసీదుపై దాడి చేశారంటూ తప్పుడు వార్తల వ్యాప్తి ముంబై: మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో నిన్న శుక్రవారం ప్రార్థనల తర్వాత భారీ హిందూ వ్యతిరేక హింస చెలరేగింది. ముంబైకి చెందిన ఇస్లామిక్‌ సంస్థ రజా అకాడమీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. త్రిపుర మతహింస...
News

మణిపూర్‌లో ఉగ్ర దాడి!

కల్నల్‌ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం! ఇంఫాల్‌: మణిపూర్‌లో ఘోరం జరిగిపోయింది. మానవ రూపంలో ఉన్న రాక్షసులు హత్యలకు తెగబడ్డారు. చురాచంద్‌పూర్‌ జిల్లాలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. 46 అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై శనివారం ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ మేరకు...
News

ఆంధ్రాలో కీచక పాస్టర్‌ అరెస్ట్‌!

కర్నూలు: తన చర్చికి వస్తున్న చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న కీచక పాస్టరును కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందిన సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి పాస్టర్‌ ఉప్పలపాటి రవీంద్ర ప్రసన్న కుమార్‌ అదే గ్రామంలో...
News

కేరళ దూరదర్శన్‌ ఆఫీసులో కామాంధులు!

మహిళల వాష్‌ రూమ్‌లో కెమెరాల ఏర్పాటు తిరువనంతపురం: కేరళ దూరదర్శన్‌ కేంద్రంలో కామాంధులు తయారయ్యారు. తిరువనంతపురంలోని దూరదర్శన్‌ కేంద్రంలో మహిళ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరా బయటపడడం కలకలం రేపుతోంది. ఆదివారం ఓ మహిళకు ఈ సీక్రెట్‌ కెమెరా దొరికింది. కేంద్రంలోని అధికారులు...
News

పబ్లిక్‌ ప్లేస్‌లో నమాజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ఆ ప్రదేశంలో పేడ పిడకల ఎండవేత గురుగ్రామ్‌: గురుగ్రామ్‌ ప్రజలు శుక్రవారం తమ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌ చేయడంపై నిరసన కొనసాగిస్తున్నారు. స్థానికుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ ఆపడానికి పోలీసులు నిరాకరించడంతో, కొంతమంది కార్యకర్తలు...
News

బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్

బీజాపూర్‌: ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్​జీఎస్​వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్​, అటెండర్​ను మావోయిస్టులు కిడ్నాప్‌​ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద...
News

తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా టీ20

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీతో ప్రారంభం న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఇవి ప్రారంభమవుతాయి. జులై 29న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. టీ20ల రూపంలో...
News

అద‌న‌పు ఛార్జీలుండ‌వ్‌!

ప్రత్యేక రైళ్ళు రద్దు దేశంలో నడవనున్న సాధారణ రైళ్ళు తక్షణమే ఉత్తర్వులు అమలు న్యూఢిల్లీ: ప్రత్యేక రైళ్లు, వాటిపేరుతో వసూలు చేసే అధిక ఛార్జీలకు రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న...
1 2,338 2,339 2,340 2,341 2,342 2,871
Page 2340 of 2871