1923 మార్చి 28న గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే...
హిందూ చైతన్య సమ్మేళనంలో గరికిపాటి రాజమహేంద్రవరం: రామ నామన్ని జపించే వాడే, రామాయణాన్ని పఠించేవాడే నిజమైన భారతీయుడని ప్రముఖ ప్రవచనకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ధర్మ జాగరణ సమితి ఏర్పాటు చేసిన సభలో...
విజయవాడ సింగ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, సేవా భారతి మరియు ABVP జిజ్ఞాసల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహింపబడింది. డాక్టర్ ప్రశాంత్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో...
తిరువనంతపురం: కేరళలో ఏడేళ్ళ బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రాన్ని మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి బినరయి విజయన్. ఈయన పాలనలో మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలికలపై లైంగిక వేధింపులు...
నాలుగు భాగాలుగా రానున్న "‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు" వ్యాసంలో ఇది రెండవ భాగం. గత వారం మొదటి భాగం ప్రచురించాం. ఇదే విధంగా వరుసగా వారానికి ఒక భాగం ప్రచురింపబడుతుంది. పాఠకులు గమనించ ప్రార్థన. క్రైస్తవ దృష్టికోణం...
బెల్గాం: కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని గురువారం (మార్చి 24) రాత్రి ధ్వంసం చేశారు. శుక్రవారం (మార్చి 25) ఉదయం స్థానికులు పాఠశాల అధికారులను అప్రమత్తం చేయడంతో పాఠశాల అధికారులకు తెలిసింది. కర్ణాటక పాఠశాలల్లో బురఖా...
వెబ్సైట్లో ఉంచనున్న నిర్వాహకులు మోడీ సన్నిహితుల నుంచి వివరాల సేకరణ న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని సన్నిహితంగా చూసినవారు చెప్పే స్ఫూర్తిదాయక అంశాలతో ఓ వెబ్సైట్ ప్రారంభమైంది. మోదీతో సన్నిహితంగా మెలగినవారి జ్ఞాపకాలు, వారు చెప్పే కథనాలు దీనిలో...