News

News

రాజస్థాన్‌లో భూప్రకంపనలు

జైపూర్‌: రాజస్థాన్‌లోని జాలౌర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు....
News

12 లక్షల దీపాలతో వారణాసిలో గంగా హారతి

వార‌ణాసి: వారణాసిలో కార్తీక పౌర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. తొలిసారి బాలికలు, మహిళలు ముఖ్య పూజారుల హోదాలో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగానదికి మహా హారతి ఇచ్చారు. 12 లక్షల దీపాల వెలిగించారు. వందల సంఖ్యలో భక్తులు కాశీ ఘాట్​లో దివ్వెలను...
News

ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ రాయ్‌పూర్‌: దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. బలవంతపు మతమార్పిడిని వ్యతిరేకిస్తూ, హిందూ మతం నుంచి ఎవరినీ మార్చాల్సిన...
News

నమాజ్‌ కోసం ఆటగాళ్ళను కొట్టారు…

బహిరంగ ప్రదేశం ఆక్రమణ వచ్చే వారం ఊరుకునేది లేదని యువకుల హెచ్చరిక గురుగ్రామ్‌లో ఘటన గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌లో నమాజ్‌కు చోటు ఇవ్వమని కొంతమంది ముస్లింలు మైదానంలో క్రికెట్‌ ఆడుకుంటున్న ఆటగాళ్ళను బెదిరించి, కొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలివి....
News

శబరిమల యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

భారీ వర్షాల ఫలితం తిరువనంతపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలతో పంబా నది సహా ప్రధాన నదుల్లో నీటి...
News

గోకవరంలో ఘనంగా ఝాన్సీ ల‌క్ష్మీబాయి జయంతి

కర్నూలు: జిల్లాలో కొత్తపల్లి మండలం గోకవరంలో శుక్రవారం ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి జరిగింది. గ్రామంలోని భక్తకన్నప్ప గురుకుల ఆవాసంలో ఈ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆవాస ప్రముఖ రామకృష్ణ, విద్యార్థులు ఝాన్సీ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘన నివాళుర్పించారు....
News

గురునానక్‌కు ఘన నివాళులర్పించిన మోహన్‌ భగవత్‌

రాయ్‌పూర్‌: హిందూ, ముస్లిం సిద్ధాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన, రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు... అంతేకాదు, కేవలం మాటలలో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషని, తోటివారిని ప్రేమించి, ఆ ప్రేమను పొందకలిగిన...
News

గతుకుల రహదారిలో భారత్‌-చైనా సంబంధాలు

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ సింగ‌పూర్‌: భారత్‌-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని...
1 2,328 2,329 2,330 2,331 2,332 2,871
Page 2330 of 2871