News

News

అత్యాచారం కేసులో బిషప్‌కు కేరళ హైకోర్టు నోటీసు

తిరువ‌నంత‌పురం: బిషప్ అత్యాచారం చేసిన కేసులో కేరళ నన్ దాఖలు చేసిన అప్పీలును కేరళ రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ సి. జయచంద్రన్‌లతో కూడిన ధర్మాసనం బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు...
News

ఇద్దరు తీవ్రవాదుల హ‌తం!

జ‌మ్ము: పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. హ‌తులు సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా,...
News

ఎన్ఐఏకు గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద పదునైన ఆయుధంతో దాడికి దిగిన వ్యక్తిని అహ్మద్ అబ్బాసిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఒక వ్యక్తి గోరఖ్‌నాథ్ ఆలయం ఆవరణలోకి బలవంతంగా...
News

‘హిజాబ్ ఉపాధ్యాయుల’ను అనుమతించం… తేల్చిచెప్పిన కర్ణాటక సర్కార్

బెంగ‌ళూరు: పరీక్షల విధుల‌కు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది....
News

పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టం!

కర్ణాటక మంత్రి హెచ్చ‌రిక‌ బెంగ‌ళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తిండి తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని ఆరోపించారు....
News

భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్ బోట్లు!

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు...
News

ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

దేశాన్ని వీడిన ఇమ్రాన్ భార్య బెస్ట్ ఫ్రెండ్ ఇస్లామాబాద్‌: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజకీయంగా షాకుల మీద షాకులు తగులుతూ ఉండగా, తాజాగా అతడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్‌ను...
News

వ్యవసాయ రంగంలోకి విశ్రాంత సైనికులు

* ‘మేనేజ్’ పథకం ద్వారా విశ్రాంత సైనికులకు శిక్షణనందించనున్న కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ పొందిన రక్షణ శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇక వ్యవసాయంలో శిక్షణ ఇవ్వనుంది. 'మేనేజ్' అనే పథకంతో సైన్యం నుంచి రిటైరైన విశ్రాంత సైనికులకు వ్యవసాయ...
1 2,328 2,329 2,330 2,331 2,332 3,030
Page 2330 of 3030