News

News

పరమ్‌బీర్‌ ఎక్కడున్నాడో తెలిపితేనే బెయిల్‌!

సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బలవంతపు వసూళ్ళ కేసులో ముంబై పోలీసు మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌కు అరెస్ట్‌ నుండి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తమకు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత...
ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
News

యూనెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎన్నిక‌

ఐక్య‌రాజ్య‌స‌మితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్​ బోర్డుకు భారత్​ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్​లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత...
News

బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్‌కు అమెరికా డౌటే!

చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపణ వాషింగ్ట‌న్‌: 2022లో చైనాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్​ను బహిష్కరించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికాలోని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూతో జరిగిన సమావేశంలో ఈ...
News

పాక్ దౌత్య బిల్లు లోపభూయిష్టం

భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడి న్యూఢిల్లీ: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పాక్​లో సజావుగా...
News

రామాయణం… జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాగ్య‌న‌గ‌రం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు....
ArticlesNews

సమతా రథ సారధి గురునానక్

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
News

మూడు సాగు చట్టాలు రద్దు

ప్రకటించిన మోడీ పార్లమెంట్‌లో అధికారికంగా వెలువడనున్న ప్రకటన ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి న్యూఢిల్లీ: గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను...
1 2,329 2,330 2,331 2,332 2,333 2,871
Page 2331 of 2871