News

News

తక్కువ వడ్డీకే అన్నదాతకు రుణాలు

ట్విట్టర్ వేదికగా ఎస్‌బిఐ ప్రకటన న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు తీపికబురు అందించింది. అన్నదాతలకు సులభంగానే రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అతితక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఈ మేరకు...
News

చలి గుప్పిట్లో ఏపీ!

పతనమవుతున్న ఉష్ణోగ్రతలు విజ‌య‌వాడ‌: ఉత్తర, తూర్పు గాలులు.. కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్ని వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా విజయనగరంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత...
News

కొబ్బరి మద్దతు ధర ప్రకటన

రైతుకు కేంద్రం అండ‌ న్యూఢిల్లీ: కురిడీ, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్...
News

పాత విధానంలోనే హెచ్1బీ వీసా

ట్రంప్ తెచ్చిన విధానాన్ని కొట్టివేసిన కోర్టు భారతీయ ఐటి ఉద్యోగులకు పెద్ద ఊరట వాషింగ్ట‌న్‌: హెచ్‌-1బీ వీసాల జారీలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశించినట్టు అమెరికా...
News

బ్రిటన్‌లో ఒక్కరోజే లక్ష కొవిడ్ కేసులు

అయినా క్రిస్మస్ చేసుకోవచ్చు అంటున్న అక్క‌డి ప్రధాని లండ‌న్: బ్రిటన్​లో బుధవారం ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో దేశంలో 6, 43, 219 కేసులు వెలుగుచూసినట్టు యూకే హెల్త్​ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచదేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది....
News

ఒమిక్రాన్ కలకలం… దేశ పరిస్థితులపై ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య...
News

మహనీయుల త్యాగాలే… దేశ భవిష్యత్‌కు మార్గాలు

ఢిల్లీలో ఆజాదీ కా అమృతోత్సవ్ రెండో సమావేశం దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రముఖులు న్యూఢిల్లీ: మహనీయుల త్యాగాలు దేశ భవిష్యత్‌కు మార్గదర్శకాలని, కరోనాతో కకావికలమైన ప్రపంచం తిరిగి కోలుకునే క్రమంలో మనం కీలక భూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర...
News

హిందు దేవ‌తా విగ్ర‌హాలు అప‌విత్రం.. నిందితుడి అరెస్టు

మైసూరు: కర్ణాటక, మైసూరు జిల్లాలోని సాలిగ్రామ గ్రామంలో పదేపదే హిందూ దేవతల మూర్తిలను పగలగొట్టి ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడోతేదీన శ్రీ సిద్ధలింగేశ్వర, మహదేశ్వర ఆలయాల‌ తలుపులు పగులగొట్టి, లోప‌ల ఉన్న శివ‌లింగాల‌ను ధ్వంసం...
1 2,327 2,328 2,329 2,330 2,331 2,915
Page 2329 of 2915