కోర్టులో మహిళ పిటిషన్ 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత...
కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్...
న్యూఢిల్లీ: చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన తర్వాత తొలిసారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై...
సైన్యం సాయం కోరిన అధికార యంత్రాంగం జమ్మూ: జమ్ముకశ్మీర్లో విద్యుత్ సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్ అంధకారంలో ఉండిపోయింది. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు...
టోక్యో: పదేపదే బూస్టర్ డోసుల అవసరం లేకుండా వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పించే వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. రోగ నిరోధక వ్యవస్థలో దీర్ఘకాల జ్ఞాపకశక్తికి సంబంధించిన ఒక ప్రాథమిక అంశాన్ని వారు గుర్తించారు. దీని...
పాక్ నుంచి అక్రమ రవాణా రూ. 400 కోట్లు విలువ ఉంటుందని అంచనా గాంధీనగర్: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది....
న్యూఢిల్లీ: ఓటరు జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించేందుకు వీలు కల్పించే 'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021'ని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ నంబరు...
తిరువనంతపురం: కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచారు. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో రెండు వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు మూడు వేల...