News

News

మహారాష్ట్రలో ముదురుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం

* మసీదులకున్న లౌడ్ స్పీకర్లు తీయకపోతే... మసీదు ముందు స్పీకర్ లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తాం... హెచ్చరించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మహారాష్ట్రలో లౌడ్ ‌స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్ ‌స్పీకర్ పెట్టి...
News

ఏపీలో సరికొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. కొత్తగా ఏర్పడిన 13తో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. సీఎం జగన్‌ అమరావతి నుంచి వర్చువల్ ‌గా కొత్త...
News

32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు

దశాబ్దాలుగా తమ స్వస్థలాలకు, సంస్కృతికి, ఆచారాలకు దూరమైన కశ్మీర్ హిందువులు 370 ఆర్టికల్ రద్దుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో, భరోసాతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తమ మూలాలను వెదుక్కుంటున్నారు. తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి...
ArticlesNews

నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవకారుడు పూజ్య విద్యా ప్రకాశానందగిరి

మన దేశంలో సుదీర్ఘ కాలం పాటు సాగిన పరదేశీయుల పాలన, విదేశీ విద్య, ఆ సమయంలో పెచ్చరిల్లిన వివిధ భావజాలాలు, ప్రజలలో ప్రబలిన బీదరికం, అవిద్య, అంటరానితనం, మూఢ నమ్మకాలు వంటి వివిధ కారణాల వల్ల కునారిల్లిపోతున్న హిందూ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి...
News

శ్రీలంక కు భారత్ ఆపన్నహస్తం

* 40 వేల టన్నుల డీజిల్, 40 వేల టన్నుల బియ్యం, ఒక బిలియన్ యూఎస్ డాలర్ల సాయం సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత దేశం 40,000 టన్నుల డీజిల్‌ను పంపించింది. కొద్ది రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు...
News

అయోధ్య సహా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని ఆలయాలకు పన్నుల నుండి విముక్తి …యోగీ సర్కార్ కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవాలయాల పన్నుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య నగరంలోని రామాలయంతోపాటు ఇతర నగరాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై పన్నులు విధించవద్దని నగర మున్సిపల్ కార్పొరేషన్లను సీఎం యోగి కోరారు. రెండో సారి సీఎంగా పదవీ...
News

మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ

భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ ‌బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య...
News

ఏడేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు

భారత, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కుదిరింది. దీంతో భారత్‌కు చెందిన జౌళి, తోలు, ఫర్నిచరు, ఆభరణాలు, మెషినరీ వంటి 6,000కు పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది. ఈ ఒప్పందం 4 నెలల్లోగా అమలు...
1 2,330 2,331 2,332 2,333 2,334 3,030
Page 2332 of 3030