News

News

లూథియానా కోర్టులో భారీ పేలుడు

ఒకరు మృతి బెంగ‌ళూరు: పంజాబ్‌లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్‌ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటలకు...
News

మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం!

బెంగ‌ళూరు: కాంగ్రెస్, జేడీఎస్‌ల వ్యతిరేకత మధ్య గురువారం కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే, అధికార బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేని (75 మంది సభ్యుల సభలో 32 మంది మాత్రమే ఉన్నారు) శాసన మండలిలో...
News

ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రణాళిక!

న్యూఢిల్లీ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వ్యయాన్ని తగ్గించి ఆదాయం పెంచుకునేందుకు భారత్‌లో ప్రధాన రైల్వే స్టేషన్‌లలో సోలార్‌...
News

4 ఏళ్ళ‌లో 3,100 మందికి భారత పౌరసత్వం

కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన 3,100 మందికి పైగా భారతీయ పౌరసత్వం పొందినట్టు కేంద్ర హోం వ్యవహారాల...
News

నైట్​ కర్ఫ్యూ పెట్టండి…

రాష్ట్రాలకు కేంద్రం సూచన! న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత...
News

బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాస‌న్‌ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఈ నెల 19న బీజేపీకి చెందిన ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రెంజిత్ శ్రీనివాసన్ హత్యకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ పిఎఫ్‌ఐ రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ...
News

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

ఎన్నికల ముందు ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం అస్త్ర సన్యాసం! డెహ్రాడూన్: మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో వరుసగా కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తింటున్నది. ఇప్పటికే పంజాబ్, గోవాలో సీనియర్ నేతలు పార్టీకి దూరంగా, తాజాగా ఉత్త‌రాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి,...
News

పేద భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనం

రవాణా, వసతి ఖర్చులు టీటీడీవే... తిరుప‌తి: గత బ్రహ్మోత్సవాల సమయంలో పేద భక్తులకు ఉచితంగా శ్రీనివాసుడి దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ..ఈ సారి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకు కూడా...
1 2,326 2,327 2,328 2,329 2,330 2,915
Page 2328 of 2915