లూథియానా కోర్టులో భారీ పేలుడు
ఒకరు మృతి బెంగళూరు: పంజాబ్లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న బాత్రూమ్లో మధ్యాహ్నం 12:22 గంటలకు...







