News

News

స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ ట్రక్కులు

వాహన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జత‌కట్టిన గుజరాత్‌ సంస్థ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం...
News

పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం కృషి అభినందనీయం

ప్రశంసించిన ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా...
News

భారత యోగ శిక్షకులకు ప్రత్యేక వీసా ప్రకటించిన ఆస్ట్రేలియా

కాన్బెర్రా: భారత యోగా శిక్షకులు, చెఫ్‌ల‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి డాన్...
News

దేశం కోసం పనిచేయడమే బీజేపీ రాజకీయ లక్ష్యం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు....
News

ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి

కర్ణాటకలో పెరుగుతున్న డిమాండ్ బెంగ‌ళూరు: కర్ణాటకలో పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కో ఆర్డినేటర్...
News

‘అత‌డు’ భార్యనూ హింసించేవాడు..

సంచలన విషయాలను వెల్లడించిన మాజీ భార్య కుటుంబం ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడైన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి వైవాహిక జీవితంపై ఆసక్తి లేదని ఆయన మాజీ భార్య పేర్కొంది. 2019లో పెళ్లి జరిగిన వెంటనే, ఆమె అత్తగారింట్లో గృహ...
News

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… శాంతి మార్గానికే భార‌త్ ఓటు!

భారత విదేశాంగ శాఖ స్పష్టం న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సిటీ బుచాలో పౌరులను...
News

జమ్మూక‌శ్మీర్‌లో 45 శాతం తగ్గిన ఉగ్రవాదం

ఉత్తమ ఫలితాలిస్తున్న ఆర్టికల్ 370 రద్దు వెల్లడించిన కేంద్ర హోం శాఖ న్యూఢిల్లీ: గడిచిన నాలుగేళ్ళ‌లో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిణామాలపై అనేక ఆందోళనలు...
1 2,326 2,327 2,328 2,329 2,330 3,030
Page 2328 of 3030