News

News

ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం

భాగ్య‌న‌గ‌రం: తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్టుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కుడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. అర‌ణ్య భ‌వ‌న్‌లో యుగ తులసి...
News

శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి..

శ్రీ‌శైలం: చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని దేవ‌స్థానం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు మొదలు...
News

వేడుకగా శ్రీ‌వారి తిరుప్పావై సేవ

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కర్ణకమ్మవీధిలోని హరిహర క్షేత్రంలో శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి తిరుప్పావై సేవ వేడుకగా జ‌రిగింది. స్వామికి తిరుమంజనం, సుప్రభాతసేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో పులిహోర, డ్రైఫ్రూట్స్‌, పలు రకాల పదార్థాలతో వేంకటేశ్వరస్వామి రూపాన్ని తీర్చిదిద్దారు....
News

ఖలిస్థాన్ సాహిత్యం పంపిణీ, ముగ్గురి అరెస్ట్

పంజాబ్: పంజాబ్‌లో ఇటీవల ముగ్గురు ఖలిస్తాన్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా బోధించినందుకు జగ్మీత్ సింగ్, రవీందర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను బనూర్ ప్రాంతానికి సమీపంలోని ఒక ప్రదేశంలో అరెస్టు చేసినట్టు పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌.ఎస్‌.పి.)...
News

హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు బెయిల్

పూణే: గత ఏడాది డిసెంబరులో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేషపూరిత ప్రసంగం చేశాడనే ఆరోపణలతో హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌కు పూణేలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం (జనవరి 8) బెయిల్ మంజూరు చేసింది. 25,000 బెయిల్ బాండ్...
News

తమిళనాడులో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై జిహాదీల దాడి

చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ జిల్లా ధర్మజాగరణ్ ప్రముఖ్ రవిపై జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు జిహాదీలు దారుణంగా దాడి చేశారు. రవి బైక్‌పై వెళుతుండగా, నలుగురు జిహాదీలు అడ్డుకుని, హత్య చేయాలనే...
News

చ‌ట్టం ముస్లింల చేతికొస్తే హిందువుల ప‌ని స‌రి!

బరేలీ మౌలానా తౌకీర్ రజా ఖాన్ హెచ్చ‌రిక‌ బరేలీ: ముస్లింలు చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకున్న‌ప్పుడు హిందువుల ప‌ని స‌ర‌ని మౌలానా తౌకీర్ ర‌జాఖాన్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం(జనవరి 7) ప్రార్థనల అనంతరం రజాఖాన్ 20 లక్షల మంది ముస్లింలను...
News

వ‌ర్షాల వ‌ల్ల శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌ని భ‌క్తులు ఇప్పుడు రావొచ్చు!

శుభ‌వార్త చెప్పిన టీటీడీ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు భక్తులకు శుభ‌వార్త చెప్పారు. గ‌త ఏడాది భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తుల‌కు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం...
1 2,311 2,312 2,313 2,314 2,315 2,914
Page 2313 of 2914