News

News

విశాఖ తీరంలో టీటీడీ కార్తీక దీపోత్సవం

విశాఖ‌ప‌ట్నం: విశాఖ తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరంలో కార్తిక దీపాలు వెలిగించారు. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు....
News

ట్విట్టర్ సీఈఓగా భారతీయుడు

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌(45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. 2011లో అగర్వాల్‌ ట్విట్టర్​లో చేరారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరిన్ని జాతీయ,...
News

`ఆర్టికల్ 370′ పేరుతో గాంధీ నగర్‌లో క్రికెట్, క‌బ‌డ్డీ పోటీలు

గాంధీన‌గ‌ర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ, “గరిష్ఠ సంఖ్యలో యువతను పార్టీలోకి ఆకర్షించేందుకు గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ 370 (జిఎల్‌పి ఎల్ 370) పేరుతో క్రికెట్, కబడ్డీలో టోర్నమెంట్‌లను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు...
News

ఒమిక్రాన్ కట్టడికి అంతర్జాతీయ ఒడంబడిక అవసరం

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి జెనీవా: కరోనా కట్టడికి ప్రపంచ దేశాల మధ్య ఓ సహకార ఒప్పందం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ అభిప్రాయపడింది. భవిష్యత్​లో సరికొత్త వేరియంట్లు ఉద్భవించినప్పటికీ ధాటిగా ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు...
News

అసంఘటిత కార్మికుల కోసం పింఛన్ విరాళ పథకం

ప్రారంభించనున్న మోదీ న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలో పనిచేసిన వృద్ధ కార్మికుల కోసం ఆర్థిక స్థోమత ఉన్న సంఘటిత రంగం వారు నిర్ణీత మొత్తంలో పింఛను త్యాగం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయనున్నారు. వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ...
News

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నిండుకుండల్లా చెరువులు, జలాశయాలు నెల్లూరు: నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గూడూరు-మనుబోలు మధ్య పంభలేరు వరద ప్రవాహంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కండలేరు డ్యామ్ నుంచి వరద నీరు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు...
News

తాలిబాన్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం

జైలులో ఉన్న 210 మంది ఖైదీల విడుదల కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్‌ జైలులో ఉన్న 210 మందికి పైగా ఖైదీలను సోమవారం విడుదల చేసింది. ఖొరాసాన్‌, సిరియా, ఇరాక్‌లలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధారిత...
News

సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఈ...
1 2,313 2,314 2,315 2,316 2,317 2,871
Page 2315 of 2871