News

News

అంతర్జాతీయ ప్రయాణాలపై అప్రమత్తత అవసరం

న్యూఢిల్లీ: 'ఒమిక్రాన్‌' అలజడితో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్‌ పరీక్షలను ముమ్మరంగా చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది....
News

సీతారామ శాస్త్రి ఆక‌స్మిక మ‌ర‌ణం తీర‌ని లోటు

విజ‌యవాడ‌: మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటకు వన్నె తెచ్చిన సిరివెన్నెల‌ సీతారామశాస్త్రి ఆక‌స్మిక స్వ‌ర్గ‌వాసం దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని, బాధ‌ను క‌లుగ‌జేసింద‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్ ఆఖిల భార‌తీయ కార్య‌కారిణి స‌ద‌స్యులు శ్రీ వి.భాగ‌య్య, సంఘ్ ద‌క్షిణ్‌ మ‌ధ్య క్షేత్ర స‌హ...
News

జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్‌కు రప్పించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, విజయ్...
News

తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్‌ హత్య!

కాందహార్‌: ఫేస్‌బుక్‌లో తాలిబాన్‌లను విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టినందుకు ఇంజనీర్‌ నవీద్‌ జాన్‌ను కాందహార్‌లో తాలిబాన్లు సోమవారం హత్య చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని నవీద్‌ తాలిబన్లను విమర్శించారు. ఈ ఘటనను నవీద్‌ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఒక సోషల్‌ మీడియా...
News

‘సిరివెన్నెల’ ఇక లేరు!

సికింద్రాబాద్‌: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) శివైక్యం పొందారు. ఈ విషాద వార్త విన్న సినీ అభిమానులు, టాలీవుడ్‌ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని...
News

‘చార్‌ధామ్’ మేనేజ్‌మెంట్ బోర్డు చ‌ట్టం ఉప‌సంహ‌ర‌ణ‌

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకట‌న డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చార్‌ధామ్ తీర్థం-పురోహిత్ హక్ హకూక్ధారీ మహా పంచాయితీ సమితి, ఇతర సంస్థల నిరసనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు....
News

గురునానక్ జన్మస్థలంలో మోడలింగ్ ఫోటో షూట్

అనుమతించిన పాక్ సర్కార్ మండిప‌డ్డ సిక్కులు ఇస్లామాబాద్‌: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ వద్ద పాకిస్థాన్ మోడల్ ఫోటోషూట్‌‌‌తో పాటు తలపై వస్త్రం ధరించకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. తలపై వస్త్రం ధరించనందుకు ఆమెపై నెటిజన్లు తీవ్ర...
News

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయంపై పాక్ ష‌ర‌తులు

ఖండించిన భారత విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయంగా భారత్​ ప్రకటించిన 50వేల మెట్రిక్​ టన్నుల గోధుమలను దేశం మీదుగా తరలించేందుకు ఇటీవలే అంగీకరించిన పాక్​ ప్రభుత్వం.. తాజాగా కొన్ని షరతులను విధించింది. గోధుమలతో పాటు ఔషధాల సరఫరాకు సంబంధించి రవాణా...
1 2,312 2,313 2,314 2,315 2,316 2,871
Page 2314 of 2871