News

News

కేరళలో ఆయుధాలను నిల్వచేస్తున్న ఎస్‌డిపిఐ!

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) భారీగా మారణాయుధాలను సేకరించి, నిల్వ చేస్తోంది. తిరువనంతపురంలోని ముత్తతర పత్తి పొలంలోని ఉన్న ఎస్‌డిపిఐ కార్యకర్త సోదరుడి ఇంట్లోని ఉపయోగించని ఫ్రిజ్‌లో కత్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి. రాష్ట్రంలో విస్తృతంగా అల్లర్లకు ఎస్‌.డి.పి.ఐ, పి.ఎఫ్‌.ఐ(పాపులర్...
News

నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి రెక్కీ

రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించిన భ‌ద్ర‌తా ద‌ళాలు నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ దాడుల కోసం రెక్కీ జరగడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాది రెక్కీ...
News

పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులకు హౌసింగ్ ప్లాట్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్ల‌డి ల‌క్నో: ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం విడిపించిన భూమిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులకు వసతి కల్పిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ధ్రువీకరించారు. “పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైన తరువాత...
News

సమాజాన్ని సంఘటితం చేసే పనిలో సంఘ్‌

డాక్ట‌ర్ మన్మోహన్ వైద్య భాగ్య‌నగరం: భాగ్య‌నగరం(హైద‌రాబాద్)లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్ఫూర్తి, ప్రేర‌ణతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న ప‌దాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిశాయి. ఈ నెల అయిదోతేదీ నుంచి మూడు రోజుల పాటు భాగ్య‌నగ‌రం శివారు అన్నోజిగుడా లో ఈ స‌మావేశాలు...
News

బసిర్‌హత్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

ఆరుగురు అరెస్టు బెంగాల్: కొత్త సంవత్సరం రోజున ముస్లింలు అధికంగా ఉండే బసిర్‌హత్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బసిర్‌హత్ సబ్ డివిజన్‌లోని టాకీ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల పిక్నిక్‌ నుండి...
News

ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత

తాజా ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్కరులు హతం జ‌మ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా...
News

హిందూ పండగలపై ఆంక్షలు

నిప్పులు చెరిగిన చంద్రగిరి వాసులు చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఏటా సంక్రాంతి చివరి రోజున జరిగే పశువుల పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జరుపుకునే పండగ జల్లికట్టు కాదని, పశువులను హింసించకుండా...
News

శ్రీశైల మల్లన్న దర్శనానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

ఈవో ప్రకటన శ్రీ‌శైలం: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం...
1 2,312 2,313 2,314 2,315 2,316 2,914
Page 2314 of 2914