News

News

సింహాచలంలో మాయమైన స్వామి వారి వజ్రపు ఉంగరం… మంత్రిని కట్టేసిన ఆలయ సిబ్బంది!

సింహాచ‌లం: సింహాచల శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వజ్రాల ఉంగరం మాయమైంది. దీంతో.. గాబరాపడిన ఆలయ సిబ్బంది, పూజారులు, వైదిక సిబ్బంది ఆలయంలో హడావుడి చేశారు. స్వామివారి ఉంగరాన్ని వెతికి పట్టుకునేందుకు అన్నిచోట్లా వెతుకులాడారు. కానీ.. ఎక్కడా లభించకపోవడంతో.. ఆ సమయంలో స్వామివారి...
News

కాల్పులు జరిపిన కిరాత‌కుడు అరెస్టు!

ఢిల్లీ: హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో కాల్పులు జరిపిన సోనూ చిక్నా అలియాస్ ఇమామ్ అలియాస్ యూనస్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది,...
News

తిరునాళ్ళలో క్రైస్తవ యువకుల ఆగడాలు!

అడ్డుకున్న హిందూ యువకులు, ఇరువర్గాల మధ్య ఘర్షణ బాప‌ట్ల‌: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామంలో జరిగిన తిరునాళ్లలో కొందరు క్రైస్తవ యువకుల తీరు ఘర్షణకు దారితీసింది. ప్రజ్ఞమ్మ గ్రామ దేవత తిరునాళ్లలో కొందరు ఆకతాయిలు.. అతి వేగంగా ద్విచక్రవాహనాలను...
News

పాకిస్థాన్‌లో శ్రీలంకన్‌పై మూకదాడులకు పాల్పడిన ఆరుగురికి మరణశిక్ష

న్యూఢిల్లీ: గత ఏడాది సియాల్‌కోట్‌లో తప్పుడు దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక పౌరుడు ప్రియాంత కుమారను కొంత‌మంది మూకుమ్మడిగా కొట్టి చంపిన కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఆరుగురు ప్రధాన నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది. సోమవారం, ఏప్రిల్ 18,...
News

మత మార్పిడికి ప్రయత్నించిన క్రైస్తవ మాఫియా అరెస్టు!

ల‌క్నో: యూపీలోని అజంగఢ్‌లో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు క్రైస్తవ మత మార్పిడి మాఫియా చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. స‌మాచారాన్ని పోలీసుల‌కు చేర‌వేయ‌డంతో ఆదివారం, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ సమీపంలోని అందఖోర్ గ్రామంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు నిందితులను అరెస్టు...
News

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్లు

కాబూల్‌: పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై తాలిబాన్...
News

జహంగీర్‌పురి హింసాకాండపై విచారణకు 14 పోలీసుల బృందాలు

ఒక రోజు పోలీసు కస్టడీకి ఇద్దరు ప్రధాన నిందితులు అన్సార్, అస్లాం సీపీ రాకేశ్ అస్థానా వెల్ల‌డి న్యూఢిల్లీ: ఏప్రిల్ 16న ఢిల్లీలో జరిగిన జహంగీర్‌పురి హింసాకాండ కేసును 14 పోలీసు బృందాలు విచారిస్తున్నాయని సోమవారం (ఏప్రిల్ 18) పోలీసు కమిషనర్...
News

జహంగీర్‌పురిలో మరోసారి రాళ్ళ దాడి!

జహంగీర్‌పురి: హనుమాన్ జయంతి రోజున శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగిన రెండు రోజుల తర్వాత, సోమవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి నుండి రాళ్ళ‌ దాడికి సంబంధించిన తాజా సంఘటన నమోదైందని పోలీసులు తెలిపారు. శనివారం ఘర్షణ...
1 2,312 2,313 2,314 2,315 2,316 3,030
Page 2314 of 3030