News

News

దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్​ 'ఒమిక్రాన్‌' దేశంలోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే ఈ రెండు కేసులు నమోదైనట్టు పేర్కొంది. 66, 46 ఏళ్లు ఉన్న పురుషుల్లో కొత్తరకం వైరస్​ గుర్తించినట్టు కేంద్ర...
News

ఏపీ స‌ర్కార్‌ పంచాయతీ నిధుల మళ్ళింపున‌కు కేంద్రం చెక్

న్యూఢిల్లీ: అడ్డదిడ్డంగా అప్పులు చేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సహితం దారి మళ్ళించడం పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చెక్‌ పెట్టింది. ఇప్పటికే 14,...
News

జాతీయ గీతాన్ని అవమానించిన మమతా!

ముంబై: జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది....
News

దొంగవేషాలు!

హనుమాన్‌ మాల వేసి, సారా రవాణా ములుగు: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తయారైన నాటుసారాని తెలంగాణలోని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్‌ మాలలు వేసుకుని తరలింపు మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో...
News

ఆంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్ హెచ్చరిక

న్యూఢిల్లీ: జవాద్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల నాలుగోతేదీన తుఫాన్‌ ప్రభావం వల్ల పంటలకు భారీనష్టం కలిగించవచ్చని...
News

దక్షిణాఫ్రికాలో రెట్టింపైన ఒమిక్రాన్ కేసులు

జెనీవా: దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ కేసులు ఒక్కరోజులో రెట్టింపయ్యాయి. ఈ వేరియెంట్‌ను గుర్తించిన తర్వాత దక్షిణాఫ్రికాలో పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. 4,373 పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కరోజే 8,561కి చేరాయి. వారంలో కొత్త వేరియెంట్ కేసులు మూడు రెట్లు పెరుగుతాయని ప్రపంచ...
News

దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలాసీతారామన్

ఫార్చ్యూన్ జాబితాలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ద్వితీయ స్థానంలో...
News

సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణకు కేంద్రం బిల్లు

న్యూఢిల్లీ: సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం...
1 2,309 2,310 2,311 2,312 2,313 2,871
Page 2311 of 2871