News

News

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని...
News

శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధ మండప దర్శనాల నిలిపివేత… దళారుల నియంత్రణకు చర్యలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. దళారుల బెడదను నియంత్రించేందుకు కూడా ఈ చర్యలు ఉపకరిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తులకు తీర్థం పంపిణీని సైతం నిలుపుదల...
News

జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో కుల్గాం జిల్లా హసన్‌పొరాలో తనిఖీలు చేపట్టాగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు...
News

శ్రీశైలం : దేవుడి పప్పు, బెల్లాలను దోచుకున్న ఆలయ పర్యవేక్షకుడి సస్పెన్షన్

శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకునిగా ఉన్న పి. ఉమేశ్‌ సస్పెన్షన్ కు గురయ్యారు. ఉమేశ్ ‌ను సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన సరకుల నిల్వలలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు...
News

పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు

పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా...
NewsProgramms

ఊరూరా భారతమాత పూజ

నంద్యాల పరిసర గ్రామాలలో భారతమాత పూజా కార్యక్రమాలు ధర్మజాగారణ సమితి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. ధర్మజాగారణ సమితి కార్యకర్తలు దేవాలయాలలో హైందవ సోదరులను ఏకత్రితం చేసి, భారత్ మాతా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా దేవాలయాలలో నిరంతరం హిందూ ధర్మ...
News

లోన్ ఇవ్వలేదని బ్యాంకునే తగులబెట్టిన ముస్లిం యువకుడు

కర్ణాటకలోని హెడిగొండకు చెందిన వసీం అక్రమ్, లోన్ కోసం స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లాడు. పలు కారణాల వల్ల బ్యాంకు అతడికి లోన్ రాదని తేల్చి చెప్పింది. కోపంతో రగిలిపోయిన వసీం బ్యాంకు అద్దాలు పగులగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ...
News

నిరుపేద మరాఠీ కుటుంబానికి బొంతలు కుట్టే టైలరింగ్ మిషన్ వితరణ

అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి, సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో.... అఖిల భారత సంచార జాతుల ప్రముఖ్ గౌ..శ్రీ దుర్గదాస్ జీ గారి రెండు రోజుల పర్యటన లో భాగంగా ఈ రోజు ఒంగోలు దగ్గరలోని టంగుటూరు, కొండెపి...
1 2,309 2,310 2,311 2,312 2,313 2,914
Page 2311 of 2914